Jogi Ramesh : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ0ధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపాయనే చెప్పాలి. అధికార పార్టీ కి ఎంత బలం ఉన్నా... బలం లేని ప్రతిపక్ష పార్టీ విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విజయం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడుపడటం లేదనే చెప్పాలి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని... అందులో భాగంగానే రాహుల్పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జె...
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె గెలిచిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యునిగా అనర్హుడయ్యాడు.
ఏపీ రాష్ట్రానికి(AP Government) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ ఉపయోగించుకోకుండా అలాగే ఉందని కాగ్(CAG) తెలిపింది. గత ఏడాదితో పోల్చితే రుణాలు కూడా పెంచామని.. కానీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక గుర్తు చేసింది
విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్(kairatabad)లోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట-ఖైరతాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Panchumarthi Anuradha : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి చూస్తే అధికార పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.
మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
Good News To Passengers : రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శుభవార్త తెలియజేసింది. రైల్వే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే రీసెంట్ గా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, బెడ్స్ యథావిధిగా అందజేస్తున్నామని రైల్వే అధికారులు అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) స్పందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyoga Mahadeeksha) పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షకు రేవంత్ ఇదివరకే మద్దతు ప్రకటి...
Bandi Sanjay : టీపీఎస్సీ పేపర్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్కు ఓ లేఖ రాశారు. తాను సిట్ను విశ్వసించడం లేదని, తనకు సిట్పై అసలు నమ్మకం లేదని చెప్పారు.