లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్.. కోలీవుడ్ నుంచి బాహుబలి రేంజ్లో వచ్చింది. భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ పార్ట్ ఊహించినంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అయితే పాన్ ఇండియా లెవల్లో ఆడకపోయినా.. తమిళ్లో మాత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దాదాపు 500 కోట్లు రాబట్టింది. దాంతో సెకండ్ పార్ట్(Ponniyin Selvan2)తో వచ్చేదంతా లాభమే ...
చాలా కాలం క్రితం నాగ చైతన్య అక్కినేని(naga chaitanya), శోభిత దూళిపాళ(Sobhita dhulipala) ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ఈ ఇద్దరు నటుల మధ్య ఏమి జరుగుతుందనే దానిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు పుకార్లపై స్పందించింది. ప్రస్తుతానికి నేను నా పని మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రచారంలో...
బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ప్రియాంక గాంధీ కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియానికి హెలికాప్టర్లో వెళ్లనున్న ప్రియాంక సరూర్ నగర్ స్టేడియం(saroornagar stadium)లో జరగనున్న ‘యువ సంఘర్షణ సభలో పాల్గొననున్న ప్రియాంక ఎల్బీనగర్ కూడలి శ్రీకాంత్ చారి విగ్రహం నుంచి సరూర్ నగర్ వరకు కాంగ్రెస్ ర్యాలీ పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్ యువ గర్జన సభకు వచ్చిన గద్దర్ నెలరోజుల్లో పార్టీపై ప్రకటన చేస్తానని వెల్లడి
తాను ప్రెగ్నెంట్ కాదని మరోసారి మిహీకా బజాజ్ స్పష్టంచేశారు. ఇటీవల మిహీకా పోస్ట్ చేసిన ఫోటోల్లో లావుగా కనిపించడంతో సందేహాం వచ్చింది. దీంతో మిహీకా క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ కలర్ డ్రైస్ ధరించిన అదిరిపోయిన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఓ ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసిన వీడియోతోపాటు ఈ ముద్దుగుమ్మ చిత్రాలను పంచుకుంది. దీంతో ఈ చిత్రాలను చూసిన అభిమానులు స్టన్నింగ్ లుక్స్, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ పిక్స్ పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 4 లక్షల మంది...
కన్నడ నుంచి ఒక చినుకులా మొదలైన బాక్సాఫీస్ ప్రభంజనం.. పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్లా మారింది. వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం రూ.16 కోట్లకు అటు ఇటు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2(kantara 2) కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప...
కర్నాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ పోల్ సర్వే కీలక అభిప్రాయాలను తెలియజేసింది. చివరి దశలో బీజేపీ(BJP) బలమైన విజయాలు సాధించినప్పటికీ.. కాంగ్రెస్(congress) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉంటుందని వెల్లడించింది.
అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు అతని భార్య చిక...
ఘోరం: చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న విషాదం వీరసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడినట్లు సమాచారం మృతులు తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7)గా గుర్తింపు సమ్మర్ సేలువుల నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
తమిళనాడులో ఈ సినిమాల వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ యాజమాన్యం సంఘం పేర్కొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka assembly election campaign) సోమవారం(may 8th) సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుంది. మే 10న ఎన్నికల ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని అధికారులు నిలిపివేయనున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నిసీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారో ఇప్పుడు చుద్దాం.