Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ జిల్లా కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది..
ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని చెప్పింది. అంజు కృష్ణ అనే నాటక నటిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
Rs.10 thousand:ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన పూర్తవుతాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించింది పదో తరగతి బోర్డు. పూర్తి సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ.
ఓ పెళ్లి వేడుకలో వధువు లెహంగాను(lehenga dress) పట్టుకుని నాటు నాటు పాటకు డాన్స్(dance) చేసింది. వరుడితోపాటు స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. నెట్టింట వైరల్(viral) అవుతున్న ఈ వీడియో(video) ఎలా ఉందో ఓ సారి చూసేయండి మరి.
ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
Ex Minister Janardhana Reddy : కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. మరి ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
Lottery : కష్టాల్లో ఉన్నవారికి లాటరీ దొరికితే ఆ ఆనందమే వేరు. ఆ డబ్బుతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని హ్యాపీగా ఫీలౌతారు. ఇక నుంచి ఆ డబ్బుతో తమ కుటుంబం మొత్తం హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే... ఓ మహిళ మాత్రం లాటరీ గెలవగానే.. భర్తను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లాడింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - తమ పార్టీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు