ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) అనూహ్య ఫలితం వెలువడింది. 23 ఓట్లతో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ (Cross voting) పడింది.
మహబూబాబాద్ (Mahbubabad), ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ (CM KCR) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో(Lakshmipur) పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులను సైతం ఆదుకుంటామని సీఎం భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు (Akala varsalaku) దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేలు అందించనున్...
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Hero Nani:సినీ ఇండస్ట్రీకి రావాలంటే అంత ఈజీ కాదు.. వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం కష్టమే. కెరీర్ తొలినాళ్లలో అందరూ ఇబ్బంది పడిన వారే.. ఇక హీరో నాని (Hero Nani) గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భాలను చాలా సార్లు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రివీల్ చేశారు. ఓ దర్శకుడు (director) తనను అవమానించాడని హాట్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy),, ప్రధాని మోదీతో PM Modi భేటీ అయ్యారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని ఎంపీ కోమటి రెడ్డి ప్రధానిని కోరారు. అనంతరం వినతి పత్రం అందించారు.మోదీ నాయకత్వంలోనీ ఎన్డీఏ (NDA) ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రశంసించారు.
Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.
Inter student get a heart stroke:మారుతున్న జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడంతో... పెద్ద, చిన్న అనే తేడా లేకుండానే హార్ట్ స్ట్రోక్స్ (heart stroke) వస్తున్నాయి. ఇటీవల వరసగా గుండె పోటు వార్తలు చూశాం. ఇప్పుడు మరో విద్యార్థినికి కూడా స్ట్రోక్ వచ్చింది. సరయిన సమయంలో 108 సిబ్బంది స్పందించడంతో.. ఆ విద్యార్థినికి (student) ప్రాణాప్రాయం తప్పింది.
ఫైలేరియా(Filaria) వ్యాధిగ్రస్తులను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు మంత్రి హారీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు.ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కేంద్రంలోని క్యాంపులో రూ.40 లక్షలతో ఫైలేరియా వ్యా...
భారతీయ జనతా పార్టీ (BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు స్టేట్స్ బీహార్ ,ఢిల్లీ, రాజస్దాన్, ఒడిశాకు కొత్త అధ్యక్షులను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నియమించారు. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా, రాజస్థాన్ అధ్యక్షుడిగా సీపీ జోషి, ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా మన్ మోహన్ సామల్ ను నియమ...
YS Sharmila:సీఎం కేసీఆర్పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదేల నాగబాబు (Konidela Nagababu) ముఖ్య ప్రకటన చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలీయా జంటగా నటించిన మూవీ ఆరెంజ్.(Orange Movie) ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరుణ్ బర్త్డే సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఆ మూవీ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి...
Covid Cases : దేశంలో కరోనా మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. చాలా కాలం తర్వాత కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. గురువారం 1300 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అవ్వగా.. ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Revanth reddy:తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ (tspsc) పేపర్ లీకేజీ అంశం ప్రకంపనలు రేపుతోంది. ఒకే ఊరిలో ఎక్కువ మందికి గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చాయని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సిట్ (sit) నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్లో గల సిట్ ఆఫీసుకు వచ్చారు.
దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ (Cyberabad) పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు (police) గుర్తించారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను ...