ఈ రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడవడం కష్టం. పొద్దున లేవగానే ఇద్దరూ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి పిల్లలను చూసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో జంటలు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.
కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా దెందులూరు (Dendulur) మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శింగవరం గ్రామంలో చోటుచేసుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
Noida: సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి నేటి యువత ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఒక్కోసారి రీళ్లపై యూత్ క్రేజ్ వారికే కాకుండా అందరికీ తలనొప్పిగా మారుతుంది. నోయిడాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.