TG: రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో CM రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుండాయిజం ప్రయోగించినా BRS 40 శాతం 4 వేలకుపైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని సత్తా చాటిందన్నారు. రైతులు ఎరువుల కోసం గోస పడుతుంటే రేవంత్ రెడ్డి యాప్లు, మ్యాప్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.