AP: శాసనమండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ కోరుతూ వైసీపీ సభ్యలు సభలో ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలకకుండా స్పీకర్ మండలిని మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Tags :