AP: సీఎం చంద్రబాబు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.