TG: BRS విస్తృతస్థాయి సమావేశంలో మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను తిట్టడం.. అవమానించడమే ఈ ప్రభుత్వ విధానమని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే తమ సత్తా తెలిసేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తోంద అని వెల్లడించారు.