TG: సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో కలిశారు. పోలవరం-నల్లమల సాగర్పై రాష్ట్ర పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థ వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం, మంత్రి అప్రమత్తం చేశారు.