TG: మాజీ మంత్రి కేటీఆర్ను లైసెన్స్డ్ సర్వేయర్లు కలిశారు. ప్రభుత్వం తమకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందనిఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ను కోరారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.