TG: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమ జీవితాన్ని గడిపిన మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఆయన స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఆయన బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. వారితో ముచ్చిటిస్తూ.. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.