TG: రాష్ట్రంలో 45 మంది IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ స్పెషల్ CSగా సంజయ్ కుమార్, ఇరిగేషన్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఎండోమెంట్ కమిషనర్గా హనుమంతరావు, ఫైనాన్స్శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, హనుమకొండ కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా అంకిత్ బదిలీ అయ్యారు.