AP: ఇస్రో మాజీ సీఎస్ సోమనాథ్కు ప్రభుత్వం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారునిగా నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్గా కేపీసీ గాంధీని నియమించింది.