ADB: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకున్న బుర్కి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు దుప్పట్లు, విద్యార్థులకు యూనిఫాంలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తాతో కలిసి అందజేశారు.