ADB: బోథ్ మండల కేంద్రములో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైయిన 100 పడక గదుల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.