AP: మద్యం కుంభకోణంలో ఏ-52 ప్రణయ్ను నేపాల్ సరిహద్దులో పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు మార్చి 13 వరకు రిమాండ్ విధించింది. సిండికేట్ బ్రాండ్లను బలవంతంగా అమ్మించి రూ.3.200 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్లు సీఐడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. లంచాలు వసూలు చేసి, షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని వైట్గా మార్చి 2024 ఎన్నికలకు నిధులు మళ్లించినట్లు నిర్ధారించింది.