TG: వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యా, ఇద్దరు పిల్లలను హతమార్చిన ప్రవీణ్కుమార్కు ఉరిశిక్ష విధించింది. 2019 ఆగస్టు 5న వికారాబాద్లో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్యా, ఇద్దరు పిల్లలను దారుణంగా చంపాడు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.