• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

ముగిసిన ములాయం అంత్యక్రియలు…!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన అంత్యక్రియలు నేడు ముగిశాయి. కాగా… ఆయన అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. అభిమానులు ములాయం సింగ్ యాదవ్ ను అభిమానంగా ‘నేతాజీ’ అని పిలుచుకుంటారు. నేతాజీ అంత్యక్రియలకు యూపీ వ్యాప్తంగా అభిమానులు సెఫాయికి తరలివచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా...

October 11, 2022 / 05:53 PM IST

ఫ్లిప్ కార్ట్ లో బిగ్ దివాళీ సేల్… ఆఫర్ల వర్షమే…!

పండగలు వచ్చాయంటే చాలు… ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కాగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. బిగ్ దివాలీ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. అక్టోబర్ 11 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దివాలి సేల్స్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్క వస్త...

October 11, 2022 / 11:54 AM IST

ములాయం అంత్యక్రియలకు కేసీఆర్…!

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్…. సోమవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా…. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా… ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ములాయం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యా...

October 11, 2022 / 10:27 AM IST

శాకాహారి ‘మొసలి’ ఇక లేదు..!

మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి ఇది. దీనిని భక్తులు బబియా గా పిలుచుకునేవారు. కాగా…ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం కోనేరులోని పైకి తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం...

October 10, 2022 / 06:57 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్… హైదరాబాద్ వ్యాపారి అరెస్ట్…!

లిక్కర్ స్కామ  దేశంలో కలకలం రేపుతోంది. ఈ  ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వె...

October 10, 2022 / 02:36 PM IST

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో…గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు తన తండ్రి మరణించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ యూపీకి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ఒ...

October 10, 2022 / 10:36 AM IST

పేరు మారిస్తే జాతీయ పార్టీ అవుతుందా..? కేసీఆర్ పై ఖర్గే విమర్శలు..!

టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దం...

October 10, 2022 / 10:06 AM IST

కుక్క కోసం లండన్ నుంచి ఇండియాకు ప్రయాణం

కొంతమందికి శునకాలు పెంచుకోవడమంటే చాలా ఇష్టం. రోజు వాటితో జీవించే వారు అవి లేకుండా ఉండలేరు. అలాంటి క్రమంలో ఆ జంతువు తప్పిపోతే వారి బాధ వర్ణణాతీతమని చెప్పవచ్చు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. అక్టోబర్ 1న వ్యాపారవేత్త దినేష్ చంద్ర కుమార్తె కుక్క కోసం ఏకంగా లండన్ నుంచి ఇండియాలోని మీరట్‌కు వచ్చారు. తమ పెంపుడు శునకం ఆగస్ట్…సెప్టెంబర్ 24 నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్ప...

October 8, 2022 / 05:30 PM IST

ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై కోర్టులో పిటిషన్ దాఖలు!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. అంతకు ముందున్న భారీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది ఈ టీజర్. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతు వస్తున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా సినిమా ఉండదని.. చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా.. ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా...

October 8, 2022 / 05:47 PM IST

నాసిక్‌లో ఘోర బస్సు ప్రమాదం..14 మంది సజీవదహనం

మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు యవాత్‌మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమం...

October 8, 2022 / 01:43 PM IST

ఓలా, ఉబర్‌, ర్యాపిడో కంపెనీలకు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం

ఓలా, ఉబర్‌, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే 3 రోజుల్లో ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్లకు 30 రూపాయలు వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు 15 రూపాయల చొప్పున తీసుకోవాలి. కానీ ఈ యాప్‌ల్లో తొలి 2 కిలోమీటర్లకే 100 ...

October 8, 2022 / 12:58 PM IST

భారత్ అంత ప్రమాదకర దేశమా…? అమెరికా పౌరులకు హెచ్చరికలు..!

ఒక దేశ ప్రజలు.. ఉపాధి కోసమో లేదంటే…టూరిజం కోసమో ఇతర దేశాలకు వెళ్లడం చాలా సహజం. ఎక్కువగా భారతీయులే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడి పౌరులు సైతం.. మన దేశాన్ని  చూడటానికి వస్తూ ఉంటారు. అయితే… మన దేశంలో పర్యటించడానికి వస్తున్న అమెరికా పౌరులకు ఆ దేశ విదేశాంగ‌శాఖ తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భార‌త్‌లో పర్య‌టించే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల...

October 8, 2022 / 11:02 AM IST

కేసీఆర్ కి ఆ దమ్ము ఉందా..? బీజేపీ లక్ష్మణ్ సవాల్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి  బీజేపీ నేత లక్ష్మణ్ సవాలు విసిరారు.  కేసీఆర్ కి దమ్ముంటే…  మనుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాలు విసరడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు బుద్ది చూపిస్తారని ఆయన అన్నారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆ...

October 7, 2022 / 03:22 PM IST

తల్లికి అరుదైన బహుమతి ఇచ్చిన ఇషా అంబానీ..!

ముకేష్ అంబానీ పరిచయం అక్కర్లేని పేరు. మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో ముకేష్ అంబానీ ఒకరు. ఆయన కుమార్తె ఇషా అంబానీ  కూడా అందరకీ పరిచయమే. కాగా… ఆమె తాజాగా తన తల్లి నీతా అంబానీ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కళల రంగంలో మొట్టమొదటిసారిగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ని ప్రారంభిస్తున్నట్లు ఇషా ప్రకటించారు. తన తల్లి నీతా అంబానీకి  ఇది అంకితమ...

October 7, 2022 / 03:15 PM IST

ఢిల్లీ వెళ్లిన నేతలు..BRSకు గట్టి షాక్!

తెలంగాణ రాష్ట్ర సమితిని BRSగా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి సహా…పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి EC అధికారులకి తీర్మానం కాపీని అందించారు. ఈ మేరకు పరిశీలించి అనుమతి ఇస్తామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంధ్ర తెలిపారని..వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే TRS పార్టీని BRSగా మార్చుతూ నిన్న హైదరాబాద్‌లో కేసీఆర్ నేతృత్వ...

October 6, 2022 / 06:59 PM IST