• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి మృతి: హత్య..? ప్రమాదమా..?

ఇంటిలిజెన్స్ బ్యూరోకి చెందిన మాజీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే… ఆయన మృతిపై పలు అనుమానాలుు వ్యక్తమౌతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టడంతో ఆయన చనిపోగా…. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక.. పథకం ప్రకారం హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన మైసూరులో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటిలిజెన్స్ బ్యూరీలో పనిచేసి పదవీ ...

November 7, 2022 / 05:56 PM IST

రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు….!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు అయ్యింది. రాహుల్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ రాహుల్ పై కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా..? కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ వాడటం. అసలు మ్యాటరేంటంటే… రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. యాత్ర ప్రచార వీడియోల్లో తమ అనుమతి లేకుండా కేజీఎఫ్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ [...

November 5, 2022 / 03:51 PM IST

గుజరాత్(Gujarat) ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలో ఎన్నికల పర్వం మొదలౌతోంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం ఓటర్లు 4.90 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. 51,782 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 5,11 తేదీల్...

November 3, 2022 / 06:12 PM IST

మోర్బీ ఘటన… నిందితులకు ఊహించని షాక్…!

మోర్బి జిల్లాలో ఇటీవల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా… ఈ నిందితులకు  బార్ సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. నిందితుల తరపున తాము వాదించమంటూ  న్యాయవాదులంతా తేల్చి చెప్పడం గమనార్హం. తమ లాయర్లు వీరి తరఫున వాదించబోరని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోట్ బార్ అసో...

November 2, 2022 / 06:39 PM IST

మోర్బీ బ్రిడ్జ్(morbi bridge collapse) కూలిన ఘటనలో 9మంది అరెస్ట్(9 people arrested)..!

గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్(morbi bridge) కూలి దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ పోలీసులు 9 మందిని అరెస్టు(9 people arrested) చేశారు. వీరిలో బ్రిడ్జ్ కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారని రాజ్ కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో వందమందికి పైగా గాయపడ్డారన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఐపీసీ లోని వివిధ స...

November 1, 2022 / 05:19 PM IST

కేబుల్ బ్రిడ్జ్(Morbi bridge) ప్రమాద స్థలి ఘటనపై మోదీ(PM Modi) ఎమోషనల్…!

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి(Morbi bridge) కూలిన ఘటనను తలుచుకుని ప్రధాని మోడీ(PM Modi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఇంతటి బాధను ఎప్పుడూ అనుభవించలేదన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లి పోయిందన్నారు. ఇది ఇలా వుంటే ఆయన కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని రేపు సందర్శించనున్నారు. ఈ మేరకు విషయాన్ని గుజరాత్ సీఎంవో వెల్లడించింది. ఇప్పటికే ప్రమాదంలో మృతుల కుటుం...

November 1, 2022 / 05:14 PM IST

టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పొత్తు… రాహుల్ గాంధీ(Rahul Gandhi)క్లారిటీ..!

టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా తిమ్మాపూర్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. అవినీతికి పాల్పడే వా...

October 31, 2022 / 06:29 PM IST

‘ఎన్టీఆర్(NTR)-కొరటాల(Koratala)’ అప్టేట్ వచ్చేసింది!

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ(Koratala siva)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). అయితే గత కొద్ది రోజులుగా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఉండదా.. ఉంటే ఇంకెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. అనే సందేహాలెన్నో అభిమానులను కలవరపెడుతోంది. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే పుకార్లు కూడా వినిపించాయి. తాజాగా మరోసారి అలాంటి వార్తలే హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్ట...

October 31, 2022 / 06:17 PM IST

గుజరాత్(gujarat) వంతెన ప్రమాదంలో.. బీజేపీ(bjp) ఎంపీ కుటుంబ సభ్యులు..!

గుజరాత్(gujarat) లోని మోర్బీ బ్రిడ్జ్(Morbi bridge) కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… ఈ ప్రమాదంలో… బీజేపీ(bjp)ఎంపీ కి చెందిన కుటుంబసభ్యులు దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్ కోట్ బీజేపీ ఎంపీ మోహన్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది వంతెన కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయ...

October 31, 2022 / 05:25 PM IST

గుజరాత్(Gujarat)లో కుప్పకూలిన బ్రిడ్జ్… 132 మంది మృతి

గుజరాత్(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్, ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ఈ సంఘటనపై గుజరాత్ హోంమంత్రి సీరియస్ అయ్యారు. విచారణ...

October 31, 2022 / 05:21 PM IST

జగన్(jagan mohan reddy) కి సహాయం చేయడం నా పొరపాటు…పీకే(prashant kishor) షాకింగ్ కామెంట్స్..!

రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిశోర్(prashant kishor) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆయన.. ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. 2019 ఎన్నికల్లో జగన్ కి ప్రశాంత్ కిశోర్ టీమ్ సహాయం చేశారు. కాగా.. తాజాగా… ఆయన జగన్(jagan mohan reddy) పై షాకింగ్ కామెం...

October 31, 2022 / 05:17 PM IST

కరెన్సీ నోట్లపై వాళ్ల ఫోటోలు కూడా పెట్టండి.. కేజ్రీవాల్(Arvind Kejriwal) రిక్వెస్ట్…!

మన ఇండియన్ కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే…. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal బుధవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు దేశ ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఆయన అన్నారు. రూపాయి విలువ...

October 26, 2022 / 06:53 PM IST

22ఏళ్ల తర్వాత వచ్చిన అరుదైన సూర్యగ్రహణం(solar eclipse)…!

నేడు సూర్య గ్రహణం. భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కాగా… భారత్ లో 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా సూర్య గ్రహణం ఉంటుంది. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహణం(solar eclipse) ఇది. కారణంగా పలు ఆలయాలను మూసి వేశారు. ఈ సంవత్సరంలో ఇది రెండోది కావడం గమనార్హం. ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి […]

October 25, 2022 / 06:53 PM IST

నిలిచిపోయిన వాట్సాప్(whatsapp) సేవలు… ఇబ్బంది పడ్డ యూజర్స్…!

ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్(whatsapp) సేవలకు అంతరాయం కలిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్ పనిచేయడం లేదు. మెసేజ్ వెళ్లడం కానీ… కాల్ రావడం కానీ ఏమీ జరగడం లేదు. దీంతో… యూజర్లు చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించేవారు. కమ్యూనికేషన్ కి వాట్సాప్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అలాంటిది ఒక్కసారిగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తెగ ఇబ్బందిపడ...

October 25, 2022 / 06:18 PM IST

మధ్యప్రదేశ్(madhya pradesh) లో ఘోర ప్రమాదం(accident)… 15 మంది మృతి

మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీపావ‌ళి వేడుక‌ల‌ను నిర్వ‌హించుకునేందుకు న‌గ‌రాల నుంచి స్వ‌గ్రామాల‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జరిగింది. శ‌నివారం ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌...

October 22, 2022 / 12:16 PM IST