• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ… బీజేపీ పై విమర్శలు..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా… జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… గుజరాత్ ఎన్నికల భేరీ మోగడంతో…. ఆయన అందులోనూ పాల్గొనడం విశేషం. ఓ వైపు జోడో యాత్ర చేస్తూనే.. తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తోందని ప్రజల కోసం కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సూర...

November 22, 2022 / 03:47 PM IST

కేజ్రీవాల్ కి ఊహించని షాక్… రోడ్ షోలో మోదీ జపం…!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో… అన్ని పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో… ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ కి  ఊహించని షాక్ ఎదురైంది. రాష్ట్రంలోని పంచ్మహల్ జిల్లాలోని హలోల్ లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకచోట ప్రజలన...

November 21, 2022 / 02:15 PM IST

జవాన్ ని రైలులో నుంచి తోసేసిన టీటీఈ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ టీటీఈ ఆర్మీ జవాన్ ని కదులుతున్న రైలు లో నుంచి తోసేశాడు. టికెట్ కోసం జరిగిన గొడవ కారణంగా… రైలు లో నుంచి తోసేయడం గమనార్హం. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను రెండు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ బరేలీ జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తో...

November 18, 2022 / 07:02 PM IST

రాహుల్ గాంధీ జోడో యాత్రలో గాంధీ ముని మనవడు..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే… ఈ యాత్రలో ఈ రోజు ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా అడుగులు వేయడం విశేషం. ఈ సంఘటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ రాహుల్ గాంధీ… నెహ్రూ ముని మనవడు కాగా.. తుషార్ గాంధీ.. మహాత్మా గాంధీ ముని మనవడు కావడం [&h...

November 18, 2022 / 07:00 PM IST

రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ..!

రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రాహుల్ గాంధీ… ప్రస్తుతం జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌కు చేరుకోకముందే ఇండోర్‌లో రాహుల్ గాంధీకి అజ్ఞాత బెదిరింపు రావడంతో కలకలం రేగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు రాగానే బాంబు పేలుస్తామని కాంగ్రెస్‌ నేతను బెదిరించారు. రాహుల్ గాంధీని చంపేస్తానని లేఖలో బెదిరించారు. ఈ విషయంపై పోలీసులు ఇప్ప...

November 18, 2022 / 06:43 PM IST

తొలిసారి ఇస్రో నుంచి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం…!

ఇస్రో సంస్థ చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి సారిగా ఓ ప్రైవేట్‌ రాకెట్‌ను తమ ప్రయోగాలకు వినియోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూశారు. సరిగ్గా ఉదయం 11గంటల 30 నిమిషాలకు ప్రయోగం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ వీకేఎస్ రాకెట్‌ను రూపొందించింది. దీని బరువు దాదాపుగా 550 కిలోలు ఉన్న...

November 18, 2022 / 12:37 PM IST

స్టేజ్ పైనే అస్వస్థతకు గురైన నితిన్ గడ్కరీ..!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. అక్కడ స్టేజీ పైనే అస్వస్థతకు గురవ్వడం గమనార్హం. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్ లో నేషనల్ హైవేల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజిపై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. ఆయనను పక్కనన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. ఆయనకు బ్...

November 17, 2022 / 05:58 PM IST

అధిష్టానం నుంచి ఈటల, రాజగోపాల్ రెడ్డికి పిలుపు.. కారణమేంటి..?

బీజేపీ నేతలు ఈటల రాజేందర్,  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ నుంచి హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో…. వారిద్దరూ హస్తినకు వెళ్లడం గమనార్హం. హై కమాండ్ పెద్దలను కలుసుకునేందుకు అక్కడే మకాం వేశారు. ఈ ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ టూర్ వెళ్లడం వెనక కారణాలు ఏమిటి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడానికి హై కమాండ్ పిలిప...

November 16, 2022 / 03:15 PM IST

యూకే ప్రధాని రిషి సునక్ తో… ప్రధాని మోదీ భేటీ…!

భారత ప్రధాని నరేంద్ర మోదీ…యూకే నూతన ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్ తో భేటీ అయ్యారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునాక్ మొదటిసారిగా ప్రధాని మోడీని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.గత అక్టోబర్‌లో ప్రధాని మోడీ, సునాక్ ఫోన్ లో సంభాషించుకున్నారు. కానీ ఇలా ముఖాముఖిగా కలుసుకోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య స్...

November 16, 2022 / 10:50 AM IST

ప్రధాని మోదీ పై పవన్ ప్రశంసల వర్షం…!

ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీ పర్యటనలో భాగంగా… మోదీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.  మోదీతో భేటీ అనంతరం.. పవన్ తొలిసారిగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. మోదీతో భేటీ అయిన సమయంలో ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. తాను ఎనిమిద...

November 14, 2022 / 06:31 PM IST

ఢిల్లీలో మళ్లీ కంపించిన భూమి…!

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల.. నెపాల్ లో భూకంపం సంభవించిన సమయంలో… ఆ ప్రభావం ఢిల్లీలోనూ చూపించింది. కాగా… తాజాగా ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం రాత్రి ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. నాలుగు రోజుల వ్యవధిలో ఢిల్లీ లో రెండోసారి భూకంపం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్న...

November 14, 2022 / 07:48 AM IST

చికెన్ వండిన రాహుల్ గాంధీ…!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం దేశంలో జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకున్న ఆయన… మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. కాగా… తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో.. గిరిజనుల ప్రత్యేక వంటకం బొంగు చికెన్ ని ఆయన స్వయంగా వండటం విశేషం.  ఆయన వంటకం గిరిజనులతో మాట్లాడుతూ వారి దగ్గర నేర్చుకొని.. ఆతర్వాత రుచి చూసిన వీడియోని కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో షే...

November 12, 2022 / 07:06 PM IST

దేవుడుతో కూతురికి పెళ్లి చేసిన తండ్రి….!

ఓ వ్యక్తికి కన్న తండ్రి దగ్గరుండి.. శ్రీ కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా జరిగిన యదార్థ గాథ. ఒకప్పుడు మీరబాయి లాంటివారు కృష్ణుడిని పెళ్లాడు అని మీరు పురాణాల్లో విని ఉంటారు. నిజ జీవితంలో.. అది కూడా ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప...

November 12, 2022 / 11:24 AM IST

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు విడుదల…!

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధ...

November 11, 2022 / 06:39 PM IST

నేపాల్, ఢిల్లీలో కంపించిన భూమి..!

ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. నేపాల్ లో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భూకంపంలో ఆరుగురు మరణించగా , అయిదుగురు గాయపడ్డారు. భూకంప ప్రభావానికి దోతీ జిల్లాలో ఓ ఇల్లు కూలిపోయిందని జిల్లా ప్రధాన అధికారి కల్పనా శ్రేష్ఠ తెలిపారు భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా రికార్డయిందన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యానికి అనేక చోట్ల ఇళ్ళు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకా...

November 9, 2022 / 12:06 PM IST