• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

2022లో తగ్గిన ఇళ్ల కొనుగోలు శక్తి, అందుబాటులో హైదరాబాద్: 2023లో ఎలా ఉండవచ్చునంటే?

దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే గత కొద్ది నెలలుగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతోంది. దీంత...

December 6, 2022 / 06:29 PM IST

ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన షర్మిల..!

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.  తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ కి నచ్చిన రాజ్యాంగమే అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  కేసిఆర్ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని అన్నారు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె చుట్ట, బీడీ అని ఏనాడు వైఎస్సార్ అనలేదని అన్నారు. ఇక తనకు కాల్ చేసి పర...

December 6, 2022 / 06:04 PM IST

ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కి నిరాశ… కేజ్రీవాల్ రియక్షన్ ఇదే..!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఆప్( ఆమ్ ఆద్మీ పార్టీ) తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే… గుజరాత్ లో పెద్దగా ఆప్ ప్రభావం చూపించలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్  స్పష్టం చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో  కేవలం 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు ఆప్ అభ్యర్థులకు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది.  ఈ ఎగ్జిట్ పోల్స్ పై తాజాగా… ఆప్ ...

December 6, 2022 / 04:58 PM IST

మైనర్ బాలిక పెళ్లికి కోర్టు అనుమతి…. కారణమేంటో తెలుసా..?

మైనర్ బాలికకు పెళ్లి చేయకూడదని మన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే… ఓ 15ఏళ్ల మైనర్ బాలిక పెళ్లికి మాత్రం స్వయంగా కోర్టే అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆ బాలిక ముస్లిం కావడంతో… వారి మత ఆచారాల ప్రకారం…. చేయవచ్చని కోర్టు స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ముస్లిం యువకుడు తన మతానికే చెందిన 15 ఏళ్ల బాలికను పెళ...

December 1, 2022 / 07:28 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ముగ్గురికి బెయిల్ మంజూరు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని ప్రయత్నించిన వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసుకు సబంధించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  ఈ కేసులో  ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతి సోమవారం సిట్‌ ముందు హ...

December 1, 2022 / 05:35 PM IST

లిక్కర్ స్కామ్ ఈడీ రిపోర్టు…. కవిత రియాక్షన్ ఇదే…!

లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌ల పేర్లు కూడా ఉండ‌టంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు కూడా ఉండ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. ఈడీ రిపోర్ట్ పై క‌విత స్పందించారు. దేశంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట...

December 1, 2022 / 05:32 PM IST

గుజరాత్ ఎన్నికలు… మొదటి దశ పోలింగ్ ప్రారంభం…!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడుత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదటి విడత పోలింగ్‌లో మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 14,382 పోలింగ్‌ స్టేషన్లను ఎ...

December 1, 2022 / 11:45 AM IST

మండపంలోనే ముద్దు పెట్టాడని…పెళ్లి రద్దు చేసిన వధువు…!

ఈ రోజుల్లో యువత కాస్త అప్ డేటెడ్ గా ఉంటున్నారు. ఫోటోల కోసమో, వీడియో కోసమో.. మండపంలోనే వధువుకి ముద్దు పెట్టేస్తున్నారు. ఓ యువకుడు కూడా అదే చేశాడు. మెడలో వరమాల వేసి.. వధువుకి ముద్దు పెట్టాడు. అయితే… వరుడు నుంచి అది ఊహించని  వధువు.. కోపంతో ఊగిపోయింది. తన అనుమతి లేకుండా ముద్దు పెట్టాడనే కారణంతో… ఏకంగా పెళ్లి రద్దు చేసేందుకు సిద్ధపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా&...

December 1, 2022 / 10:19 AM IST

మోదీ మాయ… బీజేపీకి పెరిగిన విరాళాలు…!

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తడం సాధారణంగా జరిగే విషయమే. కాగా… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… పార్టీలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… అన్ని పార్టీలకన్నా….. బీజేపీకి ఎక్కువ విరాళాలు రావడం గమనార్హం. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ ప...

November 30, 2022 / 12:44 PM IST

ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే రాజా సింగ్…!

ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాజాసింగ్ కు ఏమైంది? అని అయన అభిమానులు,పార్టీ నేతలు ఆరాతీస్తున్నారు. రాజాసింగ్ ఎందుకు హాస్పటల్ లో చేరారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా… ఈ విషయంలో వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.  ఈ మధ్య పీడీ యాక్టు కింద జైల్‌కు వెళ్లిన రాజాసింగ్.. అక్కడి నుంచి ఈ మధ్యే బెయిల్...

November 29, 2022 / 11:28 AM IST

అనుచిత వ్యాఖ్యలు… రాందేవ్ బాబా క్షమాపణలు..!

మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్‌ బాబా చేసిన  అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్‌ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠ...

November 29, 2022 / 10:09 AM IST

షాక్ ఇస్తున్న ‘అవతార్-2’ బుకింగ్స్!

‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్‌.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ...

November 28, 2022 / 03:59 PM IST

బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి… సీపీఐ నారాయణ

బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని  ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...

November 26, 2022 / 05:28 PM IST

మీసం మెలేసిన రాహుల్ గాంధీ… ఫోటోలు వైరల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన యాత్రలో పలు రాష్ట్రాలకు చెందిన సెలబ్రెటీలు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ శుక్రవారం నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో కలిసి నడిచిన సమయంలో చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో వ...

November 26, 2022 / 03:25 PM IST

కేజ్రీవాల్ ని చంపేందుకు కుట్ర… బీజేపీపై ఆరోపణలు…!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆయన ఆరోపించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో… ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ చేసిన తీవ్ర సంచలన...

November 25, 2022 / 03:59 PM IST