• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

పొంగులేటి దెబ్బ, తుమ్మలకు కేసీఆర్ బుజ్జగింపు..!!

ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...

January 13, 2023 / 12:12 PM IST

పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్నాడా?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...

January 12, 2023 / 05:47 PM IST

అయ్యప్ప ప్రసాదంపై నిషేధం విధించిన కేరళ హైకోర్టు

అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప  ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...

January 12, 2023 / 04:19 PM IST

ఆప్ కి భారీ జరిమానా.. రూ.163.62 కోట్లు చెల్లించాలని నోటీసులు

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింద...

January 12, 2023 / 04:06 PM IST

ఎంపీ అర్వింద్ కి బంపర్ ఆఫర్.. త్వరలో మంత్రి పదవి.. ఏపీ నుంచి ఎవరంటే

త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో  బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టింది. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో తమ పార్టీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఓటు బ్యాంకును పెంచుకునే ప్లాన్ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంతకన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టేం...

January 12, 2023 / 02:48 PM IST

హరీశ్ రావును ఢిల్లీకి పంపేందుకే బీఆర్ఎస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు.  సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...

January 11, 2023 / 09:50 PM IST

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ..!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల  తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ బోర్డ్ ఛైర్మన్‌ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఆయన చెప...

January 11, 2023 / 09:12 PM IST

‘నాటు నాటు’కు అవార్డు: మూవీ టీమ్‌కు ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు అభినందనలు

ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...

January 11, 2023 / 07:17 PM IST

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అధికార, రాజకీయ, కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. పర్యటన ఇప్పుడు వాయిదా పడిందని.. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన ఏర్పాట్లలో ఇప్పటికే బీజేపీ నేతలు నిమగ్నం అయ్యారు.  హైదరాబాద...

January 11, 2023 / 07:11 PM IST

కోమటిరెడ్డి కమాండింగ్: మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసినా రాలేనంటూ ఆన్సర్

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. నలుగురు కలిస్తే వర్గం, టీపీసీసీ చీఫ్‌కు సీఎల్పీ నేతకు పడదు, సీనియర్లకు జూనియర్ల మధ్య పొసగదు. అందుకోసమే ఆ పార్టీ ఇంచార్జీలను వెంట వెంటనే మార్చాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. సీనియర్లు ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. దీంతో హై కమాండ్ వెంటనే అతనిని పదవీ నుంచి త...

January 11, 2023 / 06:43 PM IST

కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా.. బీఆర్ఎస్ తెలంగాణ చీఫ్‌గా బండ ప్రకాశ్..?

భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్ పదవీని తోట చంద్రశేఖర్‌ అప్పగించారు. మరీ తెలంగాణ శాఖను ఎవరికీ ఇస్తారు అనే చర్చ వచ్చింది. ఇప్పటికే విపక్షాలు కూడా సెటైరికల్‌గా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ శాఖకు...

January 10, 2023 / 08:06 PM IST

డిపాజిట్ రానిచోట గెలుస్తారా? తెలంగాణపై బీజేపీ పక్కా గేమ్ ప్లాన్!

దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...

January 10, 2023 / 07:18 PM IST

పంత్ కి అండగా నిలిచిన బీసీసీఐ

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది.  పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...

January 9, 2023 / 10:08 PM IST

కర్నాటక ఎన్నికలు: దేవేగౌడ పార్టీకి చావోరేవో

త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ కంటే జేడీఎస్‌కు ఎంతో కీలకం. మొదటి రెండు పార్టీలు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీలు ఓడినా, గెలిచినా ప్రభావం తక్కువే! జేడీఎస్‌కు చావో రేవో తేల్చుకోవాల్సినవే. 1999లో పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సిన మెజార్టీని దక్కించుకోలేదు. పార్టీ అధినేతలు దేవేగౌడ, కుమారస్వామి ముఖ్యమంత్రి స్థానాలలో కూర్చున్నప్పటికీ, తమ కంటే ఎక్కు...

January 9, 2023 / 09:53 PM IST

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ: సీఎంలు, మాజీ సీఎంలు హాజరు

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే  భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...

January 9, 2023 / 09:11 PM IST