• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

హల్వా వండిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ ఆర్థిక మంత్రత్వ శాఖలో హల్వా వండారు. హల్వాను వండి తన చేతులతో అందరికీ అందించారు. సాధారణంగా బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడానికి ముందు హల్వాను వండి శాఖలోని అధికారులు అందరికీ వడ్డించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న కేంద్రం 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. బడ్జెట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రింటింగ్ ప్రక్రియను తాజాగా ప్రారంభించారు. హల్వా...

January 26, 2023 / 04:47 PM IST

అదానీ గ్రూప్ పై తీవ్ర ఆరోపణలు, షేర్లు ఢమాల్

అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పులకుప్పలా మారిన గ్రూప్‌ కంపెనీల ఆర్థిక సత్తాపై అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోను మోసం చేస్తోందని ఆ అమెరికా సంస్థ ఆరోపించింది. అదానీ ఎంటర్ ప్రైజేస్ త్వరలో రూ.20,000 కోట్ల మలిదశ ఐపీవో జరగనున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు గమనార్హం. ఈ రీసెర్చ్ నేపథ్యంలో ...

January 26, 2023 / 02:34 PM IST

గవర్నర్ కు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రేవంత్

గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...

January 26, 2023 / 02:11 PM IST

తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కొడుకు

రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. https://twitter.com/i/status/1618455125399588864 గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శ...

January 26, 2023 / 01:58 PM IST

తెలుగు వారికి పద్మ అవార్డులు, కేంద్రంపై బాబు ప్రశంస

తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...

January 26, 2023 / 11:14 AM IST

రిపబ్లిక్ డే సందర్భంగా మోడీ ప్రత్యేక ట్వీట్

యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. భారతీయులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ… స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో నేటి గణతంత్ర దినోత్సవం విశిష్టమ...

January 26, 2023 / 10:28 AM IST

పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...

January 26, 2023 / 07:24 AM IST

పద్మ అవార్డులు: తెలంగాణకు 2 పద్మభూషణ్.. మిగతావి వీరికే..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం మొత్తం 106 పద్మ అవార్డులు ప్రకటించింది. ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ...

January 25, 2023 / 10:05 PM IST

మనమంతా ఒక్కటే: రిపబ్లిక్ డే స్పీచ్‌లో రాష్ట్రపతి ముర్ము

మనమంతా ఒక్కటే.. భారతీయులం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో మతాలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నా.. అంతా కలిసి మెలసి ఉంటున్నారని తెలిపారు. అందుకోసమే భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విజయం సాధించిందని తెలిపారు. మనమంతా కలిసే ఉంటున్నామని, భారత్ అంటే ఒక జాతి అని పేర్కొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఙాన్, జై...

January 25, 2023 / 09:31 PM IST

పద్మ అవార్డులు ప్రకటన.. చినజీయర్ స్వామికి పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కరాలైన పద్మ అవార్డులను బుధవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన, అందిస్తున్న ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటిస్తుంది. కళలు, సాహితీ, విద్య, వైద్యం, సామాజిక సేవ, వాణిజ్యం, వ్యాపారం తదితర విభాగాల్లో కేంద్రం అవార్డులు అందిస్తుంది.ఈ ఏడాది కూడా ...

January 25, 2023 / 09:48 PM IST

శ్రీ శ్రీ రవిశంకర్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్తుండగా సత్యమంగళం అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ఫైలట్ దించారు. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో మార్గం కనిపించలేదు. దీంతో చాపర్‌ను కిందకి దించాల్సి వచ్చింది. తమిళనాడు ఈరోడ్ జిల్లా కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలికాప్టర్ దిగింది. హెలిక...

January 25, 2023 / 07:44 PM IST

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత కొడుకు.. కేరళ కాంగ్రెస్ కు షాక్

కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ… కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికాడు.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై బీబీసీ ప్ర‌సారం చేసిన డాక్యుమెంట‌రీపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన అనిల్ ఆంటోనీ బీజేపీకి మ‌ద్దతుగా ప‌లు వేదిక‌ల ద్వారా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని భావించి ఏకంగ...

January 25, 2023 / 03:42 PM IST

భారత్ సహా వివిధ దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు డౌన్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారత్ లో కూడా పలు సేవలకు ఇబ్బంది తలెత్తింది. ఔట్ లుక్, ఎమ్మెస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాప్ట్ 365 వంటి సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. యూజర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. విషయం తెలియగానే మైక్రోసాఫ్ట్ దర్యాప్తు ప్రారంభించింది. ఎంతమందిపై ఈ ప్రభావం పడింది వెల్లడించవచ్చు. భారత్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాల్లో ...

January 25, 2023 / 03:38 PM IST

పవన్ వారాహి వాహనాన్ని పంది అంటూ ట్వీట్ చేసిన వర్మ

తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు.  వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవ...

January 25, 2023 / 03:15 PM IST

ఐసీసీ ర్యాకింగ్‌లో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా మారాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. గత ఏడాది కాలంలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎట్టకేలకు అతడికి బహుమతి లభించింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో సిరాజ్‌ నంబర్‌వన్‌గా నిలవడం ఇదే తొలిసారి.సిర...

January 25, 2023 / 03:01 PM IST