నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. లలిత్ మోదీ(Lalit Modi), నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి ‘జనరల్ నాలెడ్జ్ ప్రశ్న.. దీనిలో కామన్ గా ఉంది ఏంటీ’ అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు‘మొదటి వ్యక్తి (లలిత్ మోదీ) కాంగ్రెస్ హయాంలోనే స్కామ్ లకు పాల్పడ్డారు.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.
Komati Reddy : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనను వ్యతిరేకిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందళోన చేపట్టారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆయన ఈ ఆందోళన చేపట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తన తదుపరి ప్రసంగానికి భయపడి అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
Kushboo : ప్రముఖ సినీనటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ 2018లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో మోడీపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.
Murder : దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే... ఓ చిలుక ఈ హత్య కేసులో నిందితులను పట్టించడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నాటక ప్రభుత్వం శుక్రవారం ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ముస్లింలకు 4 శాతం(Muslim 4% Reservation) కోటాను రద్దు చేసింది. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల(Reservations) కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇప్పుడు 4 శాతం ఓబీసీ ముస్లిం కోటాను వొక్కలిగాలు, లింగాయత్ల మధ్య విభజించారు. కోటాకు అర్హులైన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీలో 10 శాతం కిందకు చేర్చబడ్డారు.
RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.
రాహుల్ గాంధీ(Rahul gandhi) లోక్ సభ సభ్యత్వం రద్దు అంశంపై కాంగ్రెస్ నేతలు(congress leaders) అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఈ అంశంపై సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు(surat court) తీర్పును సవాలు చేయడంతోపాటు మరిన్ని అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుపనున్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ వేటును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పలువు...
కాంగ్రెస్ పార్టీ (Congress party) చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chaudhary)సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపై కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తాయో చూస్తానని రేణుకాచౌదరి అన్నారు. 2018లో పార్లమెంట్లో ‘శూర్పణఖ’ అంటూ తనపై చేసిన ఆరోపణపై ప్రధాని మోదీ...
దేశంలో కరోనా వైరస్ (Corona virus) మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న సమయంలో కోవిడ్ (Covid) మరోసారి పడగ విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల(positive cases )సంఖ్య 4,47,00,667 కి చేరుకుంది.
Good News To Passengers : రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శుభవార్త తెలియజేసింది. రైల్వే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే రీసెంట్ గా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, బెడ్స్ యథావిధిగా అందజేస్తున్నామని రైల్వే అధికారులు అన్నారు.
యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.