• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Delhi High Court Serious: ఆరాధ్య బచ్చన్ పై ఫేక్ వార్తలు…. హైకోర్టు సీరియస్..!

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బ‌చ్చ‌న్‌(aaradhya bachchan)పై ఇటీవ‌ల యూట్యూబ్‌ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.

April 20, 2023 / 05:18 PM IST

HYD మెట్రోకు భారీగా డిమాండ్.. అమీర్ పేట స్టేషన్‌లో ఇదీ పరిస్థితి (వీడియో)

ఎండలు మండిపోవడంతో హైదరాబాదీలు మెట్రో వైపు చూస్తున్నారు. దీంతో అమీర్ పేట మెట్రో స్టేషన్‌లో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపించారు.

April 20, 2023 / 04:56 PM IST

Soldiers killed: ఉగ్రదాడితో భగ్గుమన్న ఆర్మీ వాహనం.. ఐదుగురు సైనికులు మృతి

ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

April 20, 2023 / 08:08 PM IST

Video Viral : యాంటీ స్లీప్ అలారం కనిపెట్టిన విద్యార్థులు!

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

April 20, 2023 / 04:00 PM IST

Assam: అప్పుడు జైలుకెళ్లినవారందరికీ.. నెలకు రూ.15వేల పెన్షన్…!

ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన 300 మందికి పైగా ఉన్న వారికి ప్రతి నెలా రూ.15,000 పెన్షన్(monthly pension) ఇస్తామని అసోం ప్రభుత్వం(Assam government) ప్రకటించింది.

April 20, 2023 / 03:57 PM IST

Aaradhya Bachchan: నన్ను ట్రోల్ చేస్తున్నారు… హైకోర్టుకు ఐశ్వర్య కుమార్తె

అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

April 20, 2023 / 02:06 PM IST

I Phone రెండో స్టోర్ ప్రారంభం.. ఎగబడిన వినియోగదారులు

ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.

April 20, 2023 / 01:29 PM IST

Amritpal Singh భార్య లండన్ పారిపోయే ప్రయత్నం.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్

పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అమృత్ పాల్ సింగ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని భార్య లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.

April 20, 2023 / 01:00 PM IST

Covid Update: 8 నెలల తర్వాత దేశంలో కొత్తగా 12 వేలు దాటిన కరోనా కేసులు

భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

April 20, 2023 / 12:44 PM IST

Rahul Gandhiకి మరోసారి చుక్కెదురు.. పరువు నష్టం పిటిషన్ కొట్టివేత

శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

April 20, 2023 / 12:21 PM IST

YS Avinash బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.

April 20, 2023 / 11:47 AM IST

Yemen school వద్ద తొక్కిసలాట.. 85 మంది మృతి, 322 మందికి గాయాలు

యెమెన్ స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆహార పదార్థాల కిట్ పంపిణీ చేస్తోండగా జరిగిన తొక్కిసలాటలో 85 మంది చనిపోయారు. 322 మంది గాయపడ్డారు.

April 20, 2023 / 01:20 PM IST

Vande Bharatను ఢీకొని జింక.. అది పైన పడి వ్యక్తి దుర్మరణం

వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్...

April 20, 2023 / 09:28 AM IST

Maharashtraలో బీఆర్ఎస్ హవా.. అక్కడి జెడ్పీ చైర్మన్ చేరిక

రాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

April 20, 2023 / 08:24 AM IST

Video Viral : ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు..!

ఓ ఆవు రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఆర్గానిక్ రెస్టారెంట్ ను ఆవు ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 19, 2023 / 07:38 PM IST