బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్(aaradhya bachchan)పై ఇటీవల యూట్యూబ్ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.
ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఐదుగురు విద్యార్థులు యాంటీ స్లీప్ అలారమ్ సిస్టమ్ పరికరాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన 300 మందికి పైగా ఉన్న వారికి ప్రతి నెలా రూ.15,000 పెన్షన్(monthly pension) ఇస్తామని అసోం ప్రభుత్వం(Assam government) ప్రకటించింది.
అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఢిల్లీలో అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మా కొత్త స్టోర్ కు వినియోగదారులను స్వాగతించడం ఆనందంగా ఉంది. స్టోర్ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అరుపులు, కేకలతో హల్ చల్ చేశారు.
పంజాబ్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అమృత్ పాల్ సింగ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. అతని భార్య లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.
భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్...
రాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.