బీహార్లోని పూర్నియాలోని బన్మంఖి సబ్డివిజన్లోని మలియానియా దియారా గ్రామంలో జరిగే జాతర చరిత్ర 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ సాంప్రదాయ ఉత్సవానికి హాజరయ్యేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. బీహార్తో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుండి కూడా ఈ జాతరకు వస్తారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం రాత్రి ఓల్డ్ ఢిల్లీ(old delhi)లో పర్యటించారు. ఆ క్రమంలో బెంగాలీ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రసిద్ధ వంటకాలను స్వయంగా తిన్నారు. దీంతో స్థానిక ప్రజలు రాహుల్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త డిమాండ్ చేశాడు. అయితే భర్తను భార్య తిరస్కరించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ తర్వాత దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్పై మావోయిస్టులు కాల్పులు జరిపి కలకలం రేపారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మందవి (Congress MLA Vikram Mandavi) ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. బీజాపూర్ మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ఇటీవల ఉద్యోగులకు డీఎ (DA) పెంచిన కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధాన్ని తీసుకురావాలని భావిస్తొంది. ప్రస్తుత ఉద్యోగుల ఫిట్మెంట్ 2.57గా ఉంది. ఉద్యోగుల డిమాండ్ మేరకు దీన్ని 3కు పెంచితే ఉద్యోగుల బేసిక్ శాలరీ(Basic Salary) రూ.3 వేల వరుకు పెరుగనుంది. ఒకవేళ 7వ వేతన స...
మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్లు హతమైన వేళ.. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉండేవని.. కానీ, ఇప్పుడు ఏ నేరస్థుడు, మాఫియా (Mafia) వ్యాపారవేత్తలను బెదిరించలేరని సీఎం యోగి తెలిపారు
బోర్న్విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.
ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో చోటు చేసుకుంది.
వేసవి ప్రారంభంలోనే ఎండలు హీటు పుట్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి గాలులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కర్ణాటక మంత్రి నాగరాజు తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. రూ.1609 కోట్ల ఆస్తులను ప్రకటించగా.. అవీ వ్యవసాయం, వ్యాపారం, భవనాల అద్దె ద్వారా కూడబెట్టానని తెలిపారు.
ఓటీటీలో వస్తోన్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మితిమిరీన శృంగారంపై కళ్లెం వేయాలని భావిస్తోంది. మూడంచెల సెన్సార్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.