• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Surprise Call బీజేపీ సీనియర్ నేతకు ప్రధాని మోడీ ఫోన్ కాల్

కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు.

April 21, 2023 / 05:58 PM IST

Rs.1414 cr డీకే శివకుమార్ ఆస్తులివీ.. 2018 కంటే 68 శాతం పెరిగిన అసెట్స్

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తన ఆస్తులను ప్రకటించారు. తను, కుటుంబ సభ్యుల పేర్లతో రూ.1414 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే డీకే ఆస్తులు 68 శాతం పెరగడం విశేషం.

April 21, 2023 / 05:30 PM IST

Drugs : ఢిల్లీ విమానాశ్రయంలో రూ.21కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్​ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు.

April 21, 2023 / 05:24 PM IST

Maintenance To Wife : భార్యకు భరణంగా బస్తాల కొద్ది చిల్లర ఇచ్చిన భర్త

తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.

April 21, 2023 / 05:01 PM IST

షిర్డీ ఆలయానికి నాణేల సమస్య… RBI కి ట్రస్ట్ లేఖ

షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్‌, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది

April 21, 2023 / 04:42 PM IST

Parineeti-Chadha పెళ్లి ఫిక్స్.. ఎప్పుడంటే…?

పెళ్లిపై పరిణితి చోప్రా- రాఘవ చద్దా క్లారిటీ ఇచ్చారు. ఈ అక్టోబర్‌లో ఇద్దరు ఒక్కటి కాబోతున్నామని ప్రకటించారు.

April 21, 2023 / 04:30 PM IST

Avinash ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే.. 24 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టీకరణ

సుప్రీంకోర్టులో సునీత, అవినాష్‌ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.

April 21, 2023 / 01:41 PM IST

cockpit‌లోకి ఫైలట్ స్నేహితురాలు.. స్నాక్స్, లిక్కర్ తేవాలని ఫైలట్ హుకుం.. విచారణ

ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్‌లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.

April 21, 2023 / 12:19 PM IST

Covid Update: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు, 28 మరణాలు నమోదు

భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.

April 21, 2023 / 11:48 AM IST

Shirdi సాయినాథుడికి ‘చిల్లర’ కష్టాలు.. వద్దు బాబోయ్ అంటున్న Banks

దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.

April 21, 2023 / 11:27 AM IST

delhi saketh court వద్ద కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

April 21, 2023 / 11:44 AM IST

Twitter blue tick కోల్పోయిన ప్రముఖులు.. అమితాబ్, షారుఖ్, కోహ్లీ సహా వీరే

ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.

April 21, 2023 / 11:06 AM IST

అమ్మాయిలు Oyo Roomకు వెళ్లేది పూజలు చేయడానికి కాదు: మహిళా కమిషన్ చైర్ పర్సన్

విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.

April 21, 2023 / 10:22 AM IST

National Civil Services Day: నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం..పీఎం అవార్డులు

దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day) నిర్వహిస్తారు. దీంతోపాటు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమంగా పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు అవార్డులను కూడా ప్రధాని అందజేస్తారు.

April 21, 2023 / 09:22 AM IST

Acid Attack: పెళ్లి మధ్యలో యాసిడ్ ఎటాక్…12 మందికి గాయాలు

ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.

April 21, 2023 / 08:05 AM IST