• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Viral Video : జాతీయ జెండాతో చికెన్‌ శుభ్రం..వ్యక్తి అరెస్ట్

ఓ వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

April 22, 2023 / 08:45 PM IST

Fake Love : లవ్ అంటే ఎస్ .. పెళ్లంటే నో అన్నాడు.. బెయిల్ పై వచ్చి చంపేశాడు

వినీత్‌, రోహినా నాజ్‌ ఆరేళ్లుగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌(live in relationship)లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని రోహినా వినీపై ఒత్తిడి తెచ్చింది. అయితే రోహినా, వినీత్‌లు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వినీత్ కుటుంబసభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు..

April 22, 2023 / 07:35 PM IST

Viral : పింఛన్ కోసం ముసలమ్మ పాట్లు.. జాలిపడుతున్న నెటిజన్లు

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

April 22, 2023 / 07:00 PM IST

Yediyurappa కన్నీళ్లతో కర్ణాటక వీధుల్లో తడిచాయి.. బీజేపీపై డీకే శివకుమార్ ఆగ్రహాం

మాజీ సీఎం యడియూరప్ప కన్నీళ్లతో కర్ణాటక వీధులు తడిచాయని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.

April 22, 2023 / 06:18 PM IST

Tragedy : అనాథ అని జాలిపడితే.. అక్కున చేర్చుకున్న వాళ్లను అంతం చేసింది

రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్‌లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్‌ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్‌ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా ...

April 22, 2023 / 06:12 PM IST

chandrababu ప్రాణాలకు థ్రెట్.. ప్రధాని మోడీకి రఘురామ లేఖ

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.

April 22, 2023 / 04:55 PM IST

Chardham Yatra: ప్రారంభమైన ఛార్‌ధామ్ యాత్ర..యమునోత్రిలో ప్రత్యేక పూజలు

ఛార్‌ధామ్ యాత్ర(Chardham Yatra)ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు.

April 22, 2023 / 04:27 PM IST

ISRO : శ్రీహరికోట PSLV C-55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట(Sriharikota) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సి-55 (PSLV C55) రాకెట్ నింగిలోకి సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లింది.

April 22, 2023 / 04:09 PM IST

Madhya Pradesh : పక్కింటివాడితో పెళ్లాన్ని చూసి తట్టుకోలేక.. భర్త షాకింగ్ డెసిషన్​

భర్త హఠాత్తుగా ఇంటి(house)కి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పొరుగింటి వాడితో ఉన్న భార్యను చూసి భర్తకు కోపం వచ్చింది. ఆ వెంటనే అతను తన భార్య ప్రేమికుడు రాజ్‌రూప్ బైగాపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేశాడు.

April 22, 2023 / 04:08 PM IST

Amit Shah : కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం : అమిత్ షా

తెలంగాణలో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.

April 22, 2023 / 04:01 PM IST

మా రాష్ట్రంలోకి Modi వస్తే చంపేస్తాం.. Keralaలో బెదిరింపు లేఖ కలకలం

ఏమీ చేసినా మలయాళ గడ్డపై కాషాయ పార్టీ అడుగుపెట్టలేకపోతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి తీవ్ర నిరాశజనక ఫలితాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కొన్ని స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది.

April 22, 2023 / 02:27 PM IST

Uddhav vs shinde:బాలసాహెబ్‌కు అండగా ఉంటానంటోన్న మహారాష్ట్ర సీఎం

శివసేన పార్టీ కోసం కష్టపడ్డ బాలాసాహెబ్ చాండొర్‌‌‌కు అండగా ఉంటానని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.

April 22, 2023 / 02:07 PM IST

డీకే శివ కుమార్ Helicopterలో తనిఖీలు.. మరి BJP నేతలపై సోదాలు చేయరా?

కర్ణాటకలో (Karnataka Elections) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించేందుకు తమకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్ష పార్టీలు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒ...

April 22, 2023 / 01:58 PM IST

Earth day 2023: నేడు ప్రపంచ ఎర్త్ డే..మరి నేలను కాపాడుకుంటున్నామా?

గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

April 22, 2023 / 01:37 PM IST

J&K Attack: జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి కేసులో అదుపులో 12 మంది

జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఉధృతమైన నిఘాతోపాటు సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో హై అలర్ట్‌ విధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతోపాటు పూంచ్ సెక్టార్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అధికారులు(officers) 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు వారు ఎటాక్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి పలు వివరాలను సేకరించారు.

April 22, 2023 / 01:10 PM IST