ఓ కుటుంబంలోని అందరూ కలిసి ఒకేసారి పూజ వేడుకల కోసం బయటకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీపై కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిలో ఇద్దరు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారు.
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ.. హటాత్తుగా మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
సమోసాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడుతారు. బహుశా ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండకపోవచ్చు. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, ఆలు సమోసా, కీమా సమోసా ఇలా అనేక రకాల సమోసాలు జనాల్ని నోరూరిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని షాకింగ్ ఘటన జరిగింది
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
చంద్రయాన్-3 విజయవంతం అవడంతో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తాంగా పెరిగింది. అదే ఉత్సాహంతో మరో రెండు ప్రయోగాలకు సంస్థ సిద్ధం అవుతుంది. ఈ ప్రాజెక్ట్తో చంద్రుడి మీద శాంపిల్స్ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఆకాలేసిన వెంటేనే ఆన్లలైన్లో ఆర్డర్ పెట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అలా ఆర్డర్ పెట్టిన ఫుడ్ పార్శిల్లో పెదాల కింద పెట్టుకునే మత్తు పదార్థం దర్శనం ఇచ్చింది. తిన్న బాలికకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
ఈ సాంకేతక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ఆధారిత టెక్నాలజీ చాట్జీపీట్(ChatGPT)ని రూపొందించిన శామ్ ఆల్ట్మన్(Sam Altman)ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ(OpenAI) సంస్థ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్(Microsoft) ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అరెస్ట్, రాజీనామా గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో(Assembly Elections 2023) భాగంగా ఛత్తీస్గఢ్లో చివరి దశ, మధ్యప్రదేశ్ ఒకేదశ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఏ మేరకు పోలింగ్ శాతం నమోదైందో ఇప్పుడు చుద్దాం.
ఉగ్రవాదులు, భద్రతా దళాలకు దాదాపు 20 గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో భారత దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్(Jammu kashmir )లోని కుల్గామ్ జిల్లా(Kulgam district) సామ్నులో చోటుచేసుకుంది.
భారతదేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకులు సమ్మె కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
సంప్రదాయ దుస్తులు, మెడలో దండ ధరించి బాలీవుడ్ నటి సన్నీలియోన్ యూపీ వారణాసిలో గంగాహారతి కార్యక్రమానికి హాజరయ్యారు.
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యప్రదేశ్ పోలింగ్ జరగనుంది. ఒకే దశలో జరగనున్న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
8,283 క్లరికల్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కల్గిన ఉద్యోగార్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ యూజర్లను టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి హెచ్చరించింది. కాల్స్ చేసి ఎవరైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బ్లాక్ చేస్తామని అంటే అలాంటి వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది.