ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారత నౌకాదళం ఎల్లప్పుడూ తన శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. మరోసారి బలప్రదర్శనలో భారత నావికాదళం మొదటిసారిగా సైన్యంలోకి చేరిన యుద్ధనౌక నుండి క్షిపణిని ప్రయోగించింది.
గేట్ వే ఆఫ్ ఇండియా ముందు గల సముద్రంలో ఇద్దరు వ్యక్తులు చెత్త పడేశారు. ఆ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రకటలనపై సుప్రీంకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటనలు వెంటనే ఆపాలని స్పష్టంచేసింది. లేదంటే ఒక్కో ప్రాడక్ట్కు రూ.కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపుతామని బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని నారన్హళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్ 20) అర్థరాత్రి మునియ అన్నూటా తన అన్నయ్యతో ఏదో సమస్యపై తీవ్రంగా గొడవ పడ్డాడు.
ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో లగేజీతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్ ప్యాసింజర్ విమానం స్వల్పంగా దెబ్బతిన్నది.
దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పక్షాలు తమదైన శైలిలో తమ పంథాను మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా అలాంటి ప్రయత్నమే చేశారు.
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రీజనల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుకు నవంబర్ 28లోగా నిధులు మంజూరు చేయాలని ఆదేశించింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ సీపీ జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ 'జన్ ఘోషణ పాత్ర' మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదం అందరినీ కలచివేసింది. నవంబర్ 12న యమునోత్రి హైవేలోని సిల్క్యారా బ్యాండ్ సమీపంలో సిల్క్యారా టన్నెల్ ముఖద్వారం లోపల 200 మీటర్ల దూరంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 41 మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయారు. అయినప్పటికీ, వారికి ఆహారం, ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేయబడుతున్నాయి. తాజాగా సొరంగం లోపల నుంచి తొలి వీడియో బయటకు వచ్చింది. అందులో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఎలా ఉందో మీరే...
దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 1,760 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అందులో తెలంగాణలోనే అత్యధికంగా నగదును సీజ్ చేసినట్లుగా తెలిపారు.
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో తొమ్మిదో రోజు ఎట్టకేలకు శుభవార్త వెలువడింది. గత 9 రోజులుగా సొరంగంలో జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న 41 మంది ప్రాణాలను కాపాడుతారనే ఆశ వచ్చింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉండేదని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్టు, తదుపరి రిమాండ్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు EDకి నోటీసు జారీ చేసింది.