లింగబేధం లేకుండా మహిళలు అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల ఓ మహిళా భారతదేశపు మొదటి సహాయకురాలిగా నియమితురాలయ్యింది.
సేద్యం ద్వారా ఏడాదికి రూ.కోటి ఆర్జిస్తున్నాడు ఓ రైతు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన బిలయనీర్ ఫార్మర్ పురస్కారానికి ఎంపికయ్యాడు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఓటమి పార్టీ నిధులపైనా ప్రభావం చూపుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ విరాళాలు 17 శాతం తగ్గాయి.
భారతదేశంలో సురక్షితమైన నగరాల జాబితాను ఎన్సీఆర్బీ వెల్లడించింది. అందులో ప్రథమ స్థానంలో కోల్కతా ఉంది. మొదటి స్థానంలో కోల్కతా ఉండడం ఇది మూడో సారి కావడం విషేశం. తరువాత స్థానాల్లో ఏ నగరాలు ఉన్నాయి? హైదరాబాద్ స్థానం ఎంత? అనేది తెలుసుకుందాం.
అవివాహిత మహిళలకు సరోగసీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయాలను నిలువరించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి కీలక సమావేశం బుధవారం జరగనున్నట్లు ప్రకటించారు.
NCRB Data: ఎసీఆర్బీ తన నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. 2022లో నిరుద్యోగుల కంటే ఉద్యోగస్తులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని తేలింది. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉన్నారు.
రష్యా-భారత్ సంబంధాల వలన ఢిల్లీకి తీవ్ర నష్టం వచ్చిందని అంటున్న వార్తలపై కేంద్రమంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. ఈ రెండు దేశాల మైత్రీ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, పైగా మంచే జరిగిందని అన్నారు. ఈ బంధం ఈనాటిది కాదని గత 60 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యుల్ తిరిగి భూ కక్ష్యలోకి మళ్లించినట్లు తాజాగా ఇస్రో తెలిపింది. దీనితో భూమిపై మరిన్ని ప్రయోగాలు చేయొచ్చని వెల్లడించింది.
మిచౌంగ్ తుపాను దాటికి చెన్నై అతలాకుతలం అయ్యింది. ఎన్నో ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరదల కారణంగా చెన్నైలో కొంతమంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ అదానీ గ్రూప్ షేర్లు పుంజుకున్నాయి.
ప్రో కబడ్డీ పదో సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సీజన్లో 5వ మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ 9వ సీజన్ విజేత పుణేరి పల్టాన్ మధ్య జరిగింది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం అయ్యింది. వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద రెండో ప్రయోగానికి భారత అంతరిక్ష సంస్థ సిద్ధమైంది. ఎక్స్ కిరణాలపై పరిశోధనలు సాగించేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధమయ్యారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఘన విజయం సాధించింది. ఈసారి అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.