అమెరికా అధ్యక్ష రేసులో నిలిచే అభ్యర్థులు ఖారారు అయ్యారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మరోసారి పోటీ పడనున్నారు. త్వరలోనే వీరు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మంచు మనోజ్ సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతమైన విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన కుటుంబంపై వస్తున్న ఓ వార్తను కొట్టిపడేశారు. అభిమానులు దాన్ని నమ్మొద్దు అని తెలిపారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. లేటెస్ట్గా మహేష్ డబుల్ ధమాకా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంతను అభిమానులు ఎవ్వరు మరిచిపోలేరు. అలా అని ఓ హీరో కూడా మరిచిపోలేకపోతున్నాడంటే.. ఆ వ్యవహారం వేరేలా ఉంటుంది. గతంలో సామ్తో ప్రేమ అంటూ పుకార్లు వచ్చిన హీరో.. అమ్మడిని ఇంకా మరిచినట్టుగా లేడు.
Janhvi kapur: బాలీవుడ్లో జాన్వీ కపూర్ చేసిన సినిమాలన్నీ చిన్న చితకానే. అయినా.. హాట్ కంటెంట్తో హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది అమ్మడు. త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. అయితే.. దేవర రిలీజ్ కాకముందే రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. అ...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన సరే.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. లేటెస్ట్గా విజయ్ దేవరకొండ పెళ్లి రష్మిక మందన్న సందడి చేయనుందనే న్యూస్ ఒకటి బయటికొచ్చింది.
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ గత కొంత కాలంగా బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్తో ఖాన్తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే సినిమా చాలా గ్రాండియర్గా ఉంటుంది. ముఖ్యంగా.. శంకర్ సినిమాలో పాటలు అదుర్స్ అనేలా ఉంటాయి. అందుకే.. పాటల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటాడు. తాజాగా ఒక్క పాటకు 30 కోట్లు అనే న్యూస్ వైరల్గా మారింది.
చివరగా 'మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవలేదు స్వీటి. కానీ తాజాగా కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయింది.
ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ టాప్ ప్లేస్లో ఉంటుంది. సీతారామం సినిమాలో తన అందంతో తెలుగు ఆడియెన్స్ను కట్టిపడేసింది అమ్మడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి. థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు కావాలనే తక్కువ రేటింగ్లు ఇస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ పోస్ట్ పెట్టాడు.
ఒకప్పుడు హీరోయిన్గా, నటిగా జయలలిత మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఎక్కువగా సీరియల్స్లో నటిస్తోంది. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వూలో తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.