ఈ మధ్య కాలంలోనే కాదు.. గతంలో ఎన్నడు కూడా ఒక్క సాంగ్ కోసం ఇంత హైప్ చూసి ఉండరు. దేవర నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ పై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. జస్ట్ 14 సెకన్ల ప్రోమోకే సోషల్ మీడియా హీటెక్కిపోయింది.
మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది. దీంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డియాక్టివేట్ చేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేసి చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వందనపు. తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే హాలీవుడ్ మ్యాగజైన్లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తళుక్కుమంది. నటి ఊర్వశి రౌతేలా సైతం అక్కడ సందడి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ఎంత చిన్న సినిమా అయిన సరే, కనీసం రెండు వారాల గ్యాప్తో ఓటిటిలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటిటిలోకి రావడం విశేషం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమాలో ఒక్కటే పాట ఉందనే న్యూస్ వైరల్గా మారింది.
ఒక్క నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. అయితే.. నిన్న మొన్నటి వరకు యాక్షన్ సీక్వెన్స్ చేసిన దేవర.. ఇప్పుడు రొమాంటిక్ టచ్కు రెడీ అవుతున్నాడు.
గత కొంత కాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో 'భక్త కన్నప్ప' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్టార్ క్యాస్టింగ్తో రాబోతోంది.
ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి గొప్పగా చెప్పుకునేంతగా లేదు. రష్మిక లాంటి హీరోయిన్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంటే, పూజా చేతిలో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. కానీ లేటెస్ట్ ఒక బంపర్ ఆఫర్ అమ్మడి తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది.
కెజియఫ్, సలార్ సినిమాలు ఒక ఎత్తైతే.. ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా మరో ఎత్తు అనేలా ఉండబోతోంది. అసలు కెజియఫ్, సలార్ కలిపితే ఎలా ఉంటుందో.. ఎన్టీఆర్ 31 అలా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే పవర్ ఫుల్ టైటిల్స్ వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి వస్తున్న పుకార్లు అన్నీ ఇన్ని కావు. రోజుకో కొత్త ప్రచారం తెరపైకి వస్తునే ఉంది. దీంతో.. మేకర్స్ ఓ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ జాతీయ మీడియా కథనం ఏంటి?
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ఓ ఇంటిపై విషయంలో ఆయన మోసపోయినట్లు వార్త కథనాలు వెలుబడ్డాయి. దానిపై ఎన్టీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా వచ్చే నెల విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఓ ఇన్స్టా స్టోరీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది.
గతంలో కోట్లు పెట్టి ఓ స్థలాన్ని కొన్న ఎన్టీఆర్ ఇప్పుడు దారుణంగా మోసపోయాడు. కోట్లు పెట్టి చేతులు కాల్చుకున్నాడు. దీనికి కారణం జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీలోని ఆయన కొన్న ఖరీదైన స్థలం.