లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో రామాయణం సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఒక ఊహించని హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా, పాన్ ఇండియా బాస్గా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. మరి గెస్ట్ రోల్గా చేస్తున్న కన్నప్ప కోసం ఎంత తీసుకుంటున్నాడు?
ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు కోసం వాళ్లు ఎన్నో సంవత్సరాల తరబడి ప్లాన్ చేసి విజువలైజ్ చేస్తారు. అయితే పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన జన గణ మణ సినిమాను హనుమాన్ హీరోతో చేస్తున్నట్లు సమాచారం.
స్టైలిష్ స్టార్ బన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల బన్ని తన స్నేహితుడు ఎమ్యెల్యే పదవికి పోటీ చేయడంతో మద్దతు ఇవ్వడానికి వెళ్లారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడానికి వెళ్లలేదు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది.
మూవీ లవర్స్కు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ చేయనున్నారు. స్టార్ హీరో సినిమాలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్గా వస్తున్న తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఎన్నో అంచనాలు రేకిత్తిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల అయింది. ఇది చాలా కమర్షియల్ అనేలా ఉంది.
క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్న కీర్తికి ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అని అంటున్నారు. ఇంతకీ కీర్తికి ఛాన్స్ ఎవరితో అంటే?
గత కొద్ది రోజులుగా.. ఇక పూజా హెగ్డే పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తల్లి కానుందనే న్యూస్ ఒకటి వైరల్గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వెయ్యి కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించబోతోంది. కానీ అంతకంటే ముందే మరో సినిమా భారీ బడ్జెట్తో రాబోతోందని సమాచారం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో సీక్వెల్గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయాన్గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ట్రీట్కు బీచ్లో సెగలు రేగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీచేశారు. పవన్కి మద్దతుగా రాకుండా స్నేహితుడికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లాడు. అయితే బన్ని పేరు ఎత్తకుండా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
గేమ్ చేంజర్ సినిమా పరిస్థితేంటి అనేది ఎవ్వరికీ అంతుబట్టకుండా ఉంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే చర్చ జరుగుతునే ఉంది. అలాగే.. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనేది క్లారిటీ లేకుండా ఉంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ఒకటి వైరల్గా మారింది.
అతి త్వరలోనే సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సలార్ 2కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సలార్ పార్ట్ 1లో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్కు ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.