నితిన్ హీరోగా వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’. ‘బలగం’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఎల్లమ్మ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమె స్థానంలో చిత్ర యూనిట్ కీర్తి సురేష్ను సంప్రదించగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.