అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాంబోలో 1989లో తెరకెక్కిన ‘శివ’ ఈనెల 14న రీ రిలీజ్ కాగా తొలిరోజు వసూళ్లు అదరగొట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వారం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయి. నాగ్ సతీమణి అమల ఈ మూవీలో హీరోయిన్గా నటించింది.