నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. ఈ సినిమా OTTలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్లో జనవరి 14న పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దర్శకుడు మురళీ కాంత్ తెరకెక్కించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.