చలికాలంలో చర్మం పొడిబారటం సహజం. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే సహజసిద్ధమైన పదార్థాలను మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, షియా బటర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు, బాగా మగ్గిన అరటి పండు వంటివి మర్దన చేసుకుంటే చర్మం మెరుస్తుంది. కలబంద గుజ్జు, కీరదోస ప్యాక్, తేనెతో మర్దనా చేసుకున్నా చర్మం తేమగా, ఆరోగ్యంగా...
ఎముకలు దృఢంగా ఉండేందుకు ‘డి’ విటమిన్ ఎంతో అవసరం. ‘డి’ విటమిన్ను సులువుగా ఈ విధంగా పొందవచ్చు. సూర్యరశ్మి ద్వారా, పాలల్లో గుడ్డు సొనలో, మారెరెల్, సాల్మాన్ చేపల్లో, పుట్టగొడుగుల్లో, నారింజ పండ్లలో ‘డి’ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. వీటిని తినడం వల్ల ఎముకలను బలంగా చేసుకోవచ్చు.
సాధారణంగా ఆకు కూరలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చలికాలం మెంతికూర తింటే జట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మధుమేహాన్ని అదుపు చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఎముకలను ధృడపరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.2. ఎముకలు దృఢంగా మారతాయి.3. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.4. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.5. గుండె జబ్బులు దరిచేరవు.6. మలబద్ధకం, అజీర్తి సమస్యలకు తగ్గుతాయి.7. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.8. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
1. శరీరంలో మంట తగ్గుతుంది.2. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.3. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.4. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.5. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.6. కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది.7. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఓవర్కాన్ఫిడెన్స్ను వదిలించుకోడానికి అనేక మార్గాలు. అంతిమ నిర్ణయం మనదే అయినా, నలుగురి సలహాలూ స్వీకరించాలి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విమర్శలను స్వాగతించాలి. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. టన్నులకొద్దీ అహాన్నీ, ఉందనుకుంటున్న జ్ఞానాన్నీ, లేదనుకుంటున్న అజ్ఞానాన్నీ… వదిలేసుకోవాలి. మనలోంచి మనం బయటికొచ్చి.. ఆత్మసమీక్ష చేసుకోవాలి. అయితే ఓవర్ కాన్ఫ...
బాదం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాదం రోజూ తినడం వల్ల చర్మం గ్లో అవుతుంది. బాదం నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. బాదం నూనెను క్రమం తప్పకుండా ఫేస్కి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ఈ నూనె పిగ్మెంటేషన్ను తగ్గించడంలో తోడ్పడుతుంది. బాదం పాలు లేదా బాదం పేస్ట్ను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం, పసుపు ఆరోగ్యానికి ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం పరగడుపునే నీటిలో అల్లం వేసి మరిగించి అందులో కాస్త పసుపు వేసి తాగితే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో కఫం కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపునే తాగడం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మానికి తేమ లభించి మృదువ...
TG: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలుగు తీసేందుకే CM కప్ టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. భేటీలో శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి పలు అంశాలు వివరించారు. ఈనెల 7 నుంచి గ్రామస్థాయిలో మొదలై.. 10-12 మండల, 16-21 జిల్లా, జనవరి 2 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపింది టోర్నీలో పోటీపడే ప్లేయర్ల కోసం గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం(జీఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్లు చే...
మన ఇంట్లో బంగాళదుంపలు కొంత కాలానికి మొలకెత్తడం గమనించే ఉంటాం. కొంత మంది వాటిపై వచ్చిన మొలకలను తీసేసి.. ఆలుగడ్డలను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయటం వల్ల చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిపై ఉండే క్లోరోఫిల్ కారణంగా ఆకుపచ్చ రంగుతో మొలకలు వస్తాయి. దీనికి కాంతి తగిలినప్పుడు సోలానిస్ అనే విష సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుంది. కావున దీనిని తినకూడదని వైద్యనిపుణులు హెచ్చరించారు.
అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిన విషయమే. కానీ జలుబు, దగ్గు వస్తాయని చాలామంది తినరు. అరటి పండులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ పండు తినడం వల్ల దగ్గు, జలుబు రావని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణంలోని వైరస్ల కారణంగా ఈ వ్యాధులు వస్తాయన్నారు. జలుబు ఉన్నప్పుడు అరటి పండ్లు తింటే కఫం పెరిగి సమస్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. కావున అలాంటి సమయాల్లో తినకపోవడమే మంచిదని సూ...
1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.2. అతిసారం దూరమవుతుంది.3. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.4. తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.5. గాయాలు నయం అవుతాయి. బరువు తగ్గుతారు.6. మహిళలకు పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ కలుగుతుంది.7. జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి.
విటమిన్-డి లోపం ఎముకల సమస్యలకు దారితీస్తుంది. అయితే విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల వృద్ధుల్లో గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సప్లిమెంట్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ శోషణకు.. నాడీ కండరాల ఆరోగ్యం, కణాల పెరుగుదలకు సహకరిస్తాయి. రోజూ వ్యాయామం చేస్తూ, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకునేవారిలో విటమిన్-డి స్థాయిలు అధికంగా ఉండి, గుండె జబ్బులు రావని గత పరిశో...
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరినూనె, ఉసిరి మిశ్రమం బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు . 4 చెంచాల కొబ్బరి నూనెలో 3 చెంచాల ఉసిరి పొడిని కలిపి వేడి చేయాలి. ఈ పేస్ట్ చల్లారాక తలకి పట్టించి మసాజ్ చేయాలి. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు మృదువుగా [&h...
గంటలతరబడి ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. కంటి సమస్యలకు దారితీస్తోంది. కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందని అంటున్నారు. క్యారెట్ నేరుగా తిన్నా, జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలు, గుడ్లు, ఆకుకూరలను డైట్లో చేర్చుకోవాలి. తగినంత నిద్ర పోవడం వల్ల కళ్...