ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. టమాటా గుజ్జు ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ రెండుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి. శనగపిండి, టమాటా రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత కడిగితే మంచి […]
చాలా మంది మైగ్రేన్తో బాధపడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ తాగడం వల్ల ఈ సమస్య నుంచి రిలీఫ్ కలుగుతుంది. మైగ్రేన్ నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి కట్టు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. తల, మెడ, భుజాలపై తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర సరిగా పోవాలి. ప్రతిరోజూ యోగా, ధ్యానం, [&hel...
ఎయిర్ కండిషనర్లు(AC) ఇండోర్ ఉష్ణోగ్రతలు, తేమను నియంత్రించడంలో సహాయపడతాయి. మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే ACని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AC వల్ల గదిలో గాలి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద, కంటి చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యలతోపాటు దగ్గు, ఉబ్బసం, అలెర్జీలు, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్య...
పుట్టగొడుగులు (మష్రూమ్స్) శాఖాహారులకు ఇష్టమైన ఆహారం. ఇవి అద్భుతమైన పోషక విలువలతో ఉంటాయి. ఇందులో క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. వీటిలో ఫోలిక్ యాసిడ్, బీ6, విటమిన్ D, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, జింక్, సిలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి వయస్సు పెరుగుదలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. వారానికి మ...
చర్మ సౌందర్యానికి కలబంద చక్కగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జులో చిటికెడు పసుపు, కాస్త తేనె, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. కలబందని నీళ్లలో మరిగించి పేస్ట్ చేసుకుని దానికి కొంచెం తేనె కలిపి అప్లై చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. పొడిచర్మం గలవారు కలబంద గుజ్జులో ఆలివ్ ఆయిల్ కల...
కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే అధిక బరువుని తగ్గించుకోవట్టు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోట...
రాగి పాత్రలో నీటిని నిల్వ చేస్తే అందులోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో రాగి పాత్రల్లోని నీరు తాగితే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. శరీర బరువు అదుపులో ఉంటుంది. అయితే రోజంతా రాగి పాత్రల్లోని నీటిని తాగటం శ్రేయస్కరం కాదు.
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల డైట్ ఫాలో అవుతారు. అయితే అలాంటి వారు సాధారణ రైస్కి బదులు కొన్ని ఆహార పదార్థాలను తింటే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బార్లీ, కాలీఫ్లవర్లోని పోషకాలు శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి అందుతుంది. జొన్నలు, శనగలు, రాజ్మా, పెసలు, పచ్చి బఠాణీ, మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, స్కిన్ లెస్ చికెన్ తినాలి. కొవ్వు తీసిన...
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శి అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని వెల్లడించారు.
శుభకార్యాల్లో ఉపయోగించే తమలపాకులోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు నమిలినా, తమలపాకు వేసి మరిగించిన నీరు తాగినా.. జలుబు, గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన రాదు. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గుతాయి. తమలపాకు రసం గుండెలో మంటను తగ్గిస్తుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. బాలింత రొమ్ముల్లో పాలు గడ్డకట్టి నొప్పిగా ఉంటే, ఈ ఆకును వేడి చేసి ఛాతిపై ఉంచి...
చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ పెరుగు తినడం మంచిది క...
కొందరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోతే మధుమేహం ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అతి నిద్ర ఊబకాయానికి దారి తీస్తుంది. అతినిద్ర వల్ల అధిక తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెన్ను నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పెద్దలకు 8 గంటల నిద్ర సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తు...
వేరుశెనగలు సాధారణంగా తిన్నా.. నానబెట్టుకుని తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మెనోపాజ్ దశలో ఉన్నవారు వీటిని తింటే ఆ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్స్ రాత్రి పూట వచ్చే చెమటను అదుపులో ఉంచుతాయి. వీటిలోని పోషకాలు ఎముక బలాన్ని పెంచి ఆస్టియోపోరోసిస్ ముప్పుని తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది...
ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పి, రక్తస్రావం వల్ల నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే అలాంటి సమయంలో ఆహారంపై దృష్టి సారించటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతులు నానబట్టి ఆ నీటిని తాగాలి. రాగులు, ఉసిరి, గుడ్లు, పాలు, జొన్నలు, మిను...
ఎక్కువ సేపు సెల్ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇయర్ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇయర్ఫోన్స్ కొనే ముందు ఈ విషయాలను గుర్తుకోండి. బ్యాటరీ లైఫ్, లేటెన్సీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, కంఫర్ట్ ఫిట్ తదితర అంశాలను చెక్ చేసుకోవాలి. ఇవే కాకుండా రివ్యూలు చూడాలి. వారెంటీ అందించే బ్రాండ్లూ చూశాకే కొను...