ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే ప్రమాదమే.. అలానే అల్లం కూడా. మితంగా తీసుకుంటే మేలు చేస్తోంది. అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు. అవేంటో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
ఇటీవలి కాలంలో ప్రీ మెచ్యూర్ డెలివరీలు సర్వసాధారణం అయ్యాయి. దీనికి చాలా కారణాలున్నాయి. మన జీవన విధానం ఒక దశలో కారణమైతే, మరొకటి సరైన సంరక్షణ లేక తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా నెలలు నిండకుండానే ప్రసవం జరుగుతోంది.
ఆయుర్వేదం మనల్ని అందంగానే కాదు, ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయం చేస్తుంది. మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఆరోగ్యంగా, అందంగా కనిపించడానికి సహాయపడతాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన ఆహారపు అలవాట్లు, ఆహారాన్ని నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
పార్టీ పేరుతో మొదలయ్యే మద్యపానం ఏడాదికోసారి, నెలకోసారి, వారానికోసారి కొనసాగుతూ చివరకు రోజుకో రెండుసార్లు వచ్చి ఆగుతుంది. మద్యపానం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ మద్యపానం మానేయడం అంత సులభం కాదు. సమయానికి మద్యం అందకపోతే మద్యపాన ప్రియులు అశాంతికి గురవుతారు. మానసికంగా కలత చెందుతారు. దాదాపు మద్యం వల్ల చావు తప్పదని తెలిసినా చివరి క్షణం వరకు మద్యం సేవించేవారు కూడా ఉన్నారు. అయితే మద్య వ్యసనం చాలా కష...
ఉపవాసం అనేది మనకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది చాలా కాలంగా విభిన్న సంస్కృతులలో భాగం. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సైన్స్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది చేయాలని చెబుతుండగా..మరికొంత మంది మాత్రం వద్దని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ తెలుసుకోవాలి.
ఈ మధ్య కాలంలో చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. ఒకప్పుడు నూటికో, కూటికో వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు చాలా మందిలో కామన్ గా మారిపోయింది. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి ఇప్పుడు చూద్దాం.
రెగ్యులర్గా చేయించుకునే రిపోర్టుల్లో నార్మల్గానే ఉన్నాయని.. తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వివరించారు. సుష్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
చిన్నారులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతుంటారు. దీనిని నిర్ధారణ చేయాలంటే పిల్లల నుంచి కఫం శాంపిల్స్ సేకరించాలి. ఇది చాలా కష్టం. ఈక్రమంలో జర్మనీ పరిశోధకులు రక్తపరీక్షతో క్షయ వ్యాధిని నిర్ధారించారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసు. అయినా కూడా చాలా మంది దానిని వదలలేరు. ధూమపానం చేయడమే కాదు. ధూమపానం చేయడానికి ఎంచుకున్న రోజు సమయం కూడా ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ధూమపానం చేయడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.