దేశంలో 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ జలుబుకు ఉపయోగించే రెండు ఫ్లూ సిరప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వాటిపై హెచ్చరిక లేబుల్స్ కూడా ప్రచురించాలని తెలిపింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్తగా కేసులు నమోదు కావడం, కొవిడ్తో చనిపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
చలికాలం వస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. దగ్గుతో పాటు జలుబు, అలర్జీ, దురద చర్మ సమస్యలు కనిపిస్తాయి. అంతే కాదు చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
ఉసిరి అనేది భారతదేశంలోని ఒక సాధారణ ఆహార పదార్థం, ఇది దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఉసిరిని అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి , చికిత్స చేయడానికి సహాయపడతాయి.
ప్రతి సంవత్సరం న్యూఇయర్ రాగానే చాలా మంది వాగ్దానాలు చేసుకుంటూ ఉంటాం. కానీ, ఆ వాగ్దానాలను ఒక నెల కూడా మనం ఫాలో అవ్వం. మళ్లీ, పాత రొటీన్ కే వచ్చేస్తూ ఉంటాం. కానీ, మనం పెట్టుకున్ని నియమాలను మనం ఫాలో అయ్యేలా లైఫ్ బాగుండాలంటే, కొన్ని వదిలేయాలి. అవేంటో ఓసారి చూద్దాం...
సీతాఫలం రుచికరమైన, పోషకమైన పండు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది తీసుకుంటే పలు జబ్బులు కూడా మాయం అవుతాయి. అలాగే అనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలివాతావరణం పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలను ఎక్కువగా బయట తిరగనివ్వకూడదని వైద్యులు సూచిస్తున్నారు. చలికారణంగా గత కొన్ని రోజులుగా అనేక మంది చిన్నారులు న్యుమోనియా(pneumonia) బారిన పడుతున్నట్లు తెలిపారు.
కోరింత దగ్గు లేదా 100 రోజుల దగ్గు గురించి యూకే ప్రభుత్వం అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దీంతోపాటు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
భారతీయ వంటల్లో ఎక్కువ ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీకుతెలిసే ఉంటుంది. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం రెట్టింపుగా ఉంటాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం.