• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కాకరకాయ జ్యూస్‌తో లాభాలెన్నో

కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే దీన్ని తాగితే అధిక బరువుని తగ్గించుకోవట్టు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోట...

September 25, 2024 / 09:38 AM IST

రాగి పాత్రలో నీటిని తాగుతున్నారా?

రాగి పాత్రలో నీటిని నిల్వ చేస్తే అందులోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో రాగి పాత్రల్లోని నీరు తాగితే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. శరీర బరువు అదుపులో ఉంటుంది. అయితే రోజంతా రాగి పాత్రల్లోని నీటిని తాగటం శ్రేయస్కరం కాదు.

September 25, 2024 / 08:22 AM IST

బరువు తగ్గాలంటే.. ఇవి తినండి!

బరువు తగ్గాలనుకునేవారు రకరకాల డైట్ ఫాలో అవుతారు. అయితే అలాంటి వారు సాధారణ రైస్‌కి బదులు కొన్ని ఆహార పదార్థాలను తింటే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బార్లీ, కాలీఫ్లవర్‌లోని పోషకాలు శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి అందుతుంది. జొన్నలు, శనగలు, రాజ్మా, పెసలు, పచ్చి బఠాణీ, మొలకెత్తిన గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, స్కిన్ లెస్ చికెన్ తినాలి. కొవ్వు తీసిన...

September 24, 2024 / 10:56 AM IST

‘నెలసరి రోజుల్లో సెలవులు ఇవ్వాలి’

నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శి అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని వెల్లడించారు.

September 24, 2024 / 08:17 AM IST

అనారోగ్య సమస్యలను దూరం చేసే ఆకు

శుభకార్యాల్లో ఉపయోగించే తమలపాకులోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు నమిలినా, తమలపాకు వేసి మరిగించిన నీరు తాగినా.. జలుబు, గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన రాదు. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గుతాయి. తమలపాకు రసం గుండెలో మంటను తగ్గిస్తుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. బాలింత రొమ్ముల్లో పాలు గడ్డకట్టి నొప్పిగా ఉంటే, ఈ ఆకును వేడి చేసి ఛాతిపై ఉంచి...

September 24, 2024 / 08:07 AM IST

రాత్రిపూట పెరుగు తింటున్నారా..?

చాలామంది భోజనం చివరన పెరుగు లేకుండా ముగించరు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా పెరుగు తినే వారుంటారు. అయితే రాత్రి తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పెరుగులో ఉండే టైరమైన్.. మెదడును ఉత్తేజ పరుస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, దగ్గు, జలుబు సమస్యలు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ పెరుగు తినడం మంచిది క...

September 23, 2024 / 08:19 PM IST

అతి నిద్రతో కలిగే నష్టాలివే..!

కొందరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల  కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోతే మధుమేహం ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా అతి నిద్ర ఊబకాయానికి దారి తీస్తుంది. అతినిద్ర వల్ల అధిక తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెన్ను నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పెద్దలకు 8 గంటల నిద్ర సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తు...

September 23, 2024 / 07:30 PM IST

మెనోపాజ్ దశలో వీటిని తినండి!

వేరుశెనగలు సాధారణంగా తిన్నా.. నానబెట్టుకుని తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మెనోపాజ్ దశలో ఉన్నవారు వీటిని తింటే ఆ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్స్‌ రాత్రి పూట వచ్చే చెమటను అదుపులో ఉంచుతాయి. వీటిలోని పోషకాలు ఎముక బలాన్ని పెంచి ఆస్టియోపోరోసిస్ ముప్పుని తగ్గిస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది...

September 23, 2024 / 03:15 PM IST

పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు!

ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో నొప్పి, రక్తస్రావం వల్ల నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే అలాంటి సమయంలో ఆహారంపై దృష్టి సారించటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కాల్షియం, ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మెంతులు నానబట్టి ఆ నీటిని తాగాలి. రాగులు, ఉసిరి, గుడ్లు, పాలు, జొన్నలు, మిను...

September 23, 2024 / 12:07 PM IST

ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారు..?

ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇయర్‌ఫోన్స్ కొనే ముందు ఈ విషయాలను గుర్తుకోండి. బ్యాటరీ లైఫ్, లేటెన్సీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, కంఫర్ట్ ఫిట్ తదితర అంశాలను చెక్ చేసుకోవాలి. ఇవే కాకుండా రివ్యూలు చూడాలి. వారెంటీ అందించే బ్రాండ్‌లూ చూశాకే కొను...

September 23, 2024 / 10:55 AM IST

ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా..?

ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇయర్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇయర్‌ఫోన్స్ కొనే ముందు ఈ విషయాలను గుర్తుకోండి. బ్యాటరీ లైఫ్, లేటెన్సీ, బ్లూటూత్ కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, కంఫర్ట్ ఫిట్ తదితర అంశాలను చెక్ చేసుకోవాలి. ఇవే కాకుండా రివ్యూలు చూడాలి. వారెంటీ అందించే బ్రాండ్‌లూ చూశాకే కొను...

September 23, 2024 / 10:55 AM IST

డ్రైఫ్రూట్స్‌ని ఇలా తింటే అమృతమే!

సాధారణంగా డ్రైఫ్రూట్స్‌ని నీటిలో నానబెట్టి తింటాం. అయితే జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో నానబెడితే వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనెలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, ఎముకలు బలంగా మారతాయి. శరీరానికి తక్షణ శక్తి అంది.. ...

September 23, 2024 / 08:54 AM IST

రాగి జావతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

రాగి జావ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో కాల్షియం, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగటం వల్ల రోగనిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఎముకలకు దృఢంగా మారతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత దరిచేరదు. ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.

September 23, 2024 / 07:32 AM IST

గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా..?

ఈ రోజుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి పనిచేసే వాళ్ల సంఖ్య ఎంతో పెరిగిపోయింది. ఇలా ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. వెన్నుముకపై ఒత్తిడి, మెడ నొప్పి, ఒబేసిటీ సమస్య, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా కాకుడదంటే ప్రతి అరగంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. క్వాలిటీ కుర్చీలో కూర్చోవడంతో పాటు కాళ్లు నేలను తాకేలా కూర్చుంటే సమస్యల నుంచి కొద...

September 22, 2024 / 04:23 PM IST

టీ ఎక్కువగా తాగుతున్నారా..?

టీ ఎక్కువగా తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలో ఉండే కెఫిన్ గుండెలో మంట, అసిడిటీకి కారణం అవుతుందట. మోతాదుకు మించి దీన్ని తాగడం వల్ల మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందట. నిద్రలేమి సమస్యతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టీ తాగితే తలనొప్పి తగ్గకపోగా ఎక్కువవుతుందని అంటున్నారు. రోజుకు 2,3 కప్పుల టీ తాగితే మంచి...

September 22, 2024 / 03:57 PM IST