• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరు

TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో రూ.50 వేలు కట్టాలని కోర్టు పేర్కొంది. దీంతోపాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారం సిట్ ముందు హాజరుకావాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజేందర్, రమేష్ లకు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు 23 మందిని అరెస్టు చేశారు. ఇంకా TSP...

May 11, 2023 / 10:28 AM IST

Golden Temple: దగ్గర మళ్లీ బాంబ్ బ్లాస్ట్..వారంలో మూడోసారి

పంజాబ్ అమృత్‌సర్‌(amritsar)లోని స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ బాంబు పేలుడు(bomb blast) శబ్దం వినిపించింది. దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు జరగగా, ఈ ఘటన కారణంగా ఐదుగురిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

May 11, 2023 / 09:43 AM IST

Kerala Doctor : కేరళలో వైద్యం చేస్తుండగా డాక్టర్ ను పొడిచిన పేషెంట్

కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ దుండగుడు కత్తెరతో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్‌ వచ్చింది.

May 10, 2023 / 05:19 PM IST

Imran Khan: పాక్‌లో చెలరేగిన అల్లర్లు..1000 మంది అరెస్ట్

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ లో భారీగా సైన్యం మోహరించింది.

May 10, 2023 / 04:47 PM IST

Period blood: చూసి తప్పు చేసిందనుకొని..అన్న దారుణం

ఓ సోదరుడు(brother) తన చెల్లెలి విషయంలో దారుణానికి పాల్పడ్డాడు. రుతుక్రమం కారణంగా వచ్చిన రక్తాన్ని తప్పుగా భావించిన ఓ 30 ఏళ్ల సోదరుడు తన మైనర్ సోదరిని చిత్రహింసలకు గురిచేశాడు. అది శృంగారం ద్వారా వచ్చిన బ్లడ్ అనుకుని ఆమెను వేధించసాగాడు. దీంతో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆ మైనర్ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

May 10, 2023 / 01:19 PM IST

Telangana:లో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య..!

తెలంగాణలో నిన్న ఇంటర్ ఫలితాలు(telangana inter results 2023) వచ్చాయి. కానీ విషాదం చోటుచేసుకుంది. అయితే ఓ వైపు పాస్ అయిన వారు సంతోషంతో ఉంటే.. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మాత్రం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

May 10, 2023 / 10:17 AM IST

Hyderabad: ఉగ్రకోణంలో కొత్త అంశాలు..కూల్చివేతకు కుట్ర

హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.

May 10, 2023 / 09:23 AM IST

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారని ఖాన్ సహాయకుడు ఫవాద్ చౌదరి అతని అరెస్టు గురించి చెప్పారు....

May 9, 2023 / 03:47 PM IST

Hyderabad:లో మరోసారి ఉగ్రకదలికలు..16 మంది అరెస్ట్

హైదరాబాద్లో మరోసారి ఉగ్రకదలికలు మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు హైదరాబాద్లో భారీ ఆపరేషన్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో 16 మందిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు 18 నెలల నుంచి హైదరాబాద్లో మకాం వేసిన నిందితులు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు సమ...

May 9, 2023 / 11:43 AM IST

Breaking: లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌( Khargone district) వద్ద 50 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి(died) చెందగా..మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

May 9, 2023 / 11:04 AM IST

Jangaon చిక్కుల్లో జనగామ ఎమ్మెల్యే.. సొంత కూతురే కేసు పెట్టించిన వైనం

ఈ భూమి విషయంలో తన తండ్రి ఫోర్జరీకి పాల్పడ్డాడని సోమవారం ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని తన పేరుపై ఎమ్మెల్యే మార్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్న మాట.

May 9, 2023 / 10:21 AM IST

Chikoti Praveen:కు మరోసారి ఈడీ నోటీసులు

క్యాసినోల నిర్వహకుడు చీకోటి ప్రవీణ్(Chikoti Praveen)కు ఈడీ(ED) అధికారులు తాజాగా ఇంకోసారి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే క్యాసినో కేసుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ చీకోటీపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కొన్నిసార్లు ప్రవీణ్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా థాయ్ లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోట...

May 9, 2023 / 09:55 AM IST

Bodhan ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి.. మిన్నంటిన కుటుంబీకుల రోదనలు

ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన కొత్త కారు (ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు) దీపక్ ను ఢీకొట్టింది. అతి వేగం, నిర్లక్ష్యంతో ఢీకొట్టడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని కుటుంబసభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

May 9, 2023 / 08:31 AM IST

Delhi liquor scam:లో శరత్ చంద్రారెడ్డికి బెయిల్

అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు అతని భార్య చిక...

May 8, 2023 / 03:18 PM IST

Breaking: ఘోరం చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి

ఘోరం: చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న విషాదం వీరసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడినట్లు సమాచారం మృతులు తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7)గా గుర్తింపు సమ్మర్ సేలువుల నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

May 8, 2023 / 02:44 PM IST