పదో తరగతి విద్యార్థి అమర్ నాథ్ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టంచేశారు. మృతుడు, నిందితుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు.
బ్రెజిల్(Brazil)లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్లో భారీ వరదల కారణంగా ముగ్గరు మృత్యువాత చెందగా..మరో 12 మంది తప్పిపోయినట్లు బ్రెజిలియన్ మీడియా పేర్కొంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి గూడ్స్ ఆటో కారు ఢీ, నలుగురు మృతి ఆలమూరు మండలం మడికిలో ఘటన 9 మందికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు మరింత సమాచారం తెలియాల్సి ఉంది
మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.
మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి(Suvarnabhumi) రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి చనిపోయాడు.