ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా అరవపల్లి సమీపంలోని కత్తార్లపల్లి దగ్గర వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు పుంగనూరు కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేస...
ఆస్ట్రేలియా(Australia)లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రేమ పేరుతో రోజురోజుకు యువతులపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ వివరాలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
పైన అసలైన నోట్లు ఉంచి మధ్యలో నకిలీ నోట్లను ఉంచి తిరుపతి సరఫరా చేస్తున్నాడు. లక్ష రూపాయల అసలు నోట్లకు రూ.3 లక్షల నకిలీ నోట్లను కట్టబెడుతున్నాడని విచారణలో తేలింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో తిరుపతి దొంగనోట్ల సరఫరా చేస్తున్నాడని గుర్తించారు.
అభం శుభం తెలియని మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి(8 yrs girl) ఆకస్మాత్తుగా మృత్యువాత చెందింది. పోన్లో వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ పేలడం(phone blast)తో బాలిక తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ విషాద ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి తన ఇంటి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది.
తన ఇంటి ముందే ఆమె నివసిస్తుండడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది భరించలేక ఆమె భర్త గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిని తాళలేక ఆమె మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం రోజు కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులను కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు కోసం వె...
మద్యంమత్తులో కారు నడుపుతూ కొందరు యువకులు వచ్చారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా గొడవ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్ వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్ లో పోలీసు సిబ్బందిని కొట్టారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఆ క్రమంలో ఆమె కోర్టుకు తన వాదనలు వినిపించింది. తనకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో టచ్ చేశారని చెప్పింది.
ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేస...
తీన్మార్ మల్లన్న టీమ్ లో రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన మాజీ సీఐ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తో తీన్మార్ మల్లన్న టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన టీమ్ లోని ప్రధాన వ్యక్తి అరెస్ట్ కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ లో కలకలం రేపింది.