అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలవగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
గ్రామాల్లో డప్పు చాటింపు కూడా వేయించి ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కాస్త నమ్మాం అనుకుంటే చాలు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనలో చాలా మంది కూడా ఎవరైనా నమ్మకంగా నాలుగు మాటలు చెబితే వెంటనే వారు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నమ్మేస్తాం. ఇక సెలబ్రెటీల పేర్లు చెబితే గుడ్డిగా నమ్మేస్తాం. అలా నమ్మేవారిని మోసం చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు.
జర్మనీకి చెందిన ఓ జంట 24 గంటలు శృంగారం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇటలీ పర్యటనలో ఓ గదిలో ఒకరోజంతా అదే పనిలో ఉన్నారు. శృంగారం కోసం డ్రగ్స్ కూడా తీసుకున్నారని తెలిసింది.
మూడేళ్లుగా ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి బాబు (7), లక్ష్మి (3) సంతానం. పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత తన కుమార్తె లక్ష్మితో కలిసి నిద్రపోయింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi international airport)లో భారీగా డ్రగ్స్(drugs) దొరికింది. ఇద్దరు కామెరూన్ దేశస్థుల నుంచి రూ.47.75 కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఈ సమయంలో కొంత అలసటకు గురైన శంకర్ మండపంపై కుర్చీలో కూర్చున్నారు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు వచ్చి లేపి చూడగా అచేతనంగా పడి ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న ఆయా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మహేశ్ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. చేతికొచ్చిన పెద్ద కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కెరోల్ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలతో తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలు కెరోల్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని ట్రంప్ చెప్పారు.
ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.
బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...