రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఎండలు దంచికోడుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న వడబెబ్బ(sunstroke) కారణంగా ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు.
గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
UK ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం లండన్లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు పలు రకాలుగా వివరాలను ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఐసీయూలో చేర్చిన ఒక రోజు తర్వాత, వైద్య కారణాలతో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైన్ను ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చారు.
హైదరాబాద్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 8 మందిని అరెస్ట్ చేసిన SOT పోలీసులు పావనీ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాల విక్రయం బాలానగర్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సోదాల్లో లభ్యం వ్యవసాయ శాఖతో కలిసి పోలీసుల స్పెషల్ ఆపరేషన్ 85 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
తీవ్ర విషాదంలో ఉన్న ఆమె ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు.
కేరళలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కన్నూర్లో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.