తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై వస్తున్న లైంగిక వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ యువతిని లైంగికంగా వేధించాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా బోధన్లో ఏకంగా బీఆర్ఎస్ నేత ఓ 13 ఏళ్ల బాలికపై అత్యచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భాగ్యనగరంలో 15 గంటల వ్యవధిలో 5 హత్యలు జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలు ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఐదు హత్యల్లో కొందరిని కాల్చిచంపగా, కొందరిని కత్తితో చంపారు.
రాజస్థాన్లోని బికనీర్ ఖజువాలా కోచింగ్లో చదువుతున్న దళిత యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ తేజస్వానీ గౌతమ్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ ఖజువాలాలో విడిది చేశారు.
హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కూలింది. నిర్మాణ పనులు జరుగుతుండగా స్లాబ్ కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణను హత్య చేసిన దుండగులు సుపారి గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు భూవివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు సమాచారం మూడు రోజుల క్రితం అదృశ్యమైన రామకృష్ణ