హైదరాబాద్లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.
చైన్ స్నాచర్లు జనాలను భయపెడుతున్నారు. తాజాగా అడ్రస్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలో చైన్ దొంగిలించిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఆ క్రమంలో అది కాస్తా కత్తులతో పొడుకునే స్థాయికి చేరింది. మరోవైపు ఇదంతా టీచర్ ముందే జరుగుతుండటం విశేషం. ఆ నేపథ్యంలో సాయి అనే విద్యార్థిని మరో స్టూడెంట్ శంకర్ చాకుతో పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో అప్రమత్తమైన ప్రధా...
పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు(medico preethi case)లో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్(saif)కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్(bail) మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో తన జూనియర్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యలో సైఫ్ పాత్ర ఉందనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు.
ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్...
ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్లో(poland) జరిగింది.
నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని తెలుస్తున్నది
దాదాపు మూడు నిమిషాల పాటు శృంగార వీడియో ప్రసారమైంది. ఇది మరువకముందే బిహార్ లోనే అలాంటి రెండో సంఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
డాక్టర్ అయి తండాకు వస్తాడని అనుకుంటే మృతదేహంగా వస్తుండడంతో ఆ కుటుంబంతో పాటు తండావాసులు రోదిస్తున్నారు. ఎదిగిన పిల్లాడు ప్రయోజకుడై వస్తాడనుకుంటే ఇలా అయ్యిందేమిటని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.