ఉద్యోగం సాధించాక చేసుకుందాం.. ఇప్పుడు వద్దని దీపక్ చెబుతున్నా ఆమె వినడం లేదు. ఒత్తిడి తీవ్రమవడంతో ఎట్టకేలకు దీపక్ పెళ్లికి అంగీకరించాడు. ఆర్య సమాజ్ లోని గుడిలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
మృతి చెందిన బాధితులకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తున్నారు.
హర్యానాలోని అంబాలా నుంచి మూడుసార్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) గురువారం పీజీఐ ఆస్పత్రిలో మృతి చెందారు.
తొమ్మిదేళ్ల క్రితం గుడిలో దేవుడి నగలను దోచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో ఒక్క క్షణం కూడా సవ్యంగా సాగలేదు. తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసే సంఘటనలు అతని జీవితంలో జరిగాయి. ఈ ఆభరణాలు దొంగిలించబడిన తర్వాత, అతను ప్రతి నిమిషం విచారంతో గడిపాడు. అలా ఎందుకు చేసావ్ అని.. నిమిష నిమిషానికి పశ్చాత్తాపపడ్డాడు.
వైఎస్సార్ పార్టీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించాలని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అవినాష్ లాయర్లు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్న క్రమంలో సీీబీఐ అధికారులు కూడా విచారణను వేగవ...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ న్యూస్ ఎదురైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి అంశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతోపాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనస...
23 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఓ లారీ వచ్చిన ఆటోను ఢీకొనగా..ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
షారూఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేసి అతని ఫ్యామిలీ నుంచి రూ.25కోట్ల రూపాలయను డిమాండ్ చేసారన్న ఆరోపణలపై సదరు పోలీసు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది సీబీఐ.