• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Tamilnadu:తమిళనాడులో పరువు హత్య.. కొడుకు, అత్త బలి

పెళ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్‌ తీవ్రగాయాలతో అక్కడే ప్రాణాలు పొగొట్టుకున్నాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు.

April 15, 2023 / 12:54 PM IST

Adulterated Liquor: బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి

బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మోతిహారిలో శనివారం కల్తీ మద్యం తాగి 20 మంది మరణించారు.ఈ ఘటనలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

April 15, 2023 / 07:47 PM IST

జపాన్ ప్రధాని Fumio Kishidaపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన ప్రమాదం

. ప్రధాని సభలో ఈ సంఘటన చోటుచేసుకోవడం భద్రతా సిబ్బందికి సవాల్ గా మారింది. ప్రముఖులే లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి. జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

April 15, 2023 / 11:05 AM IST

Jubilee Hills:లో మహిళపై అత్యాచారయత్నం..మ్యూజిషియన్ అరెస్ట్

జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని ఓ పబ్ లో మ్యూజిషియన్(Musician arrested) గా పని చేసే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు అతన్నిపోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

April 14, 2023 / 04:49 PM IST

Three children died: ఈతకు పోయి ముగ్గురు చిన్నారులు మృతి

ఎండాకాలం నేపథ్యంలో నీటి కుంటలోకి ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు ఆకస్మాత్తుగా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని గోదావరిఖని జిల్లాలో చోటుచేసుకుంది.

April 14, 2023 / 03:08 PM IST

Sherlyn Chopra ‘రేప్ చేస్తాం.. చంపేస్తాం’ అంటూ హీరోయిన్ కు వేధింపులు

గతంలో ఓ హీరోపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే తనపై వేధింపులు జరుగుతున్నాయని హీరోయిన్ కన్నీటి పర్యంతమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

April 14, 2023 / 02:25 PM IST

Boat overturned: పడవ బోల్తా పడి.. 25 మంది దుర్మరణం

పడవ బోల్తా పడి 25మంది వలసదారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన టునీషియా(tunisia)లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

April 14, 2023 / 01:21 PM IST

Viveka Murder Case కీలక పరిణామం.. ఎంపీ అవినాశ్ ప్రధాన అనుచరుడు అరెస్ట్

విచారణ పూర్తయి ఉదయ్ పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్చేసినట్లు సమాచారం. ఉదయ్ ను పులివెందుల నుంచి కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారణ.

April 14, 2023 / 10:06 AM IST

Kodi Kathi case: సీఎం కాబట్టి కోర్టుకు రావడం నామోషీ కావొచ్చు..!

కోడి కత్తి కేసులో మరింత దర్యాఫ్తును జగన్ కోరడంలో.. కోర్టుకు రావడం ఇష్టం లేకనే అని నిందితుడి తరఫు లాయర్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

April 14, 2023 / 08:27 AM IST

Encounter of Atiq Ahmed’s son: పోలీసులకు యోగి కితాబు, కోర్టులు ఎందుకన్న అసద్

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

April 13, 2023 / 06:50 PM IST

Uttar Pradesh: దారుణం.. స్తంభానికి కట్టేసి.. రాడ్డుతో చితకబాది చంపేశారు!

ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.

April 13, 2023 / 06:03 PM IST

దిగ్గజ మీడియా సంస్థ BBC Indiaపై ఈడీ కేసు నమోదు..

బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.

April 13, 2023 / 01:27 PM IST

KTR: చీమలపాడు బాధితులకు కేటీఆర్ పరామర్శ.. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా

చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

April 13, 2023 / 12:00 PM IST

Telangana CID రూ.4 కోట్లు ముంచిన ముసలాయన.. 18 ఏళ్లకు చిక్కిన దొంగ

అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

April 13, 2023 / 11:45 AM IST

Nitin Gadkari :పోలీసుల అదుపులో గడ్కారీని బెదిరించిన వ్యక్తి .. విచారణలో షాకింగ్ నిజాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్‌పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.

April 13, 2023 / 11:35 AM IST