బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.
న్యూజిలాండ్లో ఓ హాస్టల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది ఆచూకీ తెలయడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) లో డెడ్ బాడీ వదిలేసి వెళ్లిన కేసును పోలీసుల ఛేదించారు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన జితేందర్ గా గుర్తించారు. నగదు లావాదేవిల విషయంలో గచ్చిబౌలిలో జితేందర్ పై ఐదుగురు దాడి చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.
పాప్ సింగర్ హెసూ (Pop Singer Haesoo) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కొరియన్ పాప్ సింగర్గా ఎదిగిన హెసూ ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించడం అభిమానులను షాక్కు గురిచేసింది.
విలాసాలకు, తప్పుడు పనులకు అలవాటుపడ్డ ఓ బ్యాంకు ఉద్యోగి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతని ఉద్యోగం పోయింది. అయినా వదలకుండా దొంగతనాలు చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పట్టుబడ్డాడు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ వరకు చదువుకుంది.
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఓ జంట సూసైడ్ చేసుకున్నారు. స్నేహితుడి రూమ్ లో ఆ ప్రేమజంట ప్రాణాలు విడిచారు.
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. శనివారం సాయంత్రం ఎక్కియార్ కుప్పం ఫిషింగ్ హామ్మెట్ లో స్థానికంగా తయారు చేసిన లిక్కర్ ను సేవించారు. ఇందులో ముగ్గురు మరణించగా 11మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అడ్మిట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మద్యం సేవించిన వారు వాం...
సోషల్ మీడియా(Social Media)లో గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.